రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి సహాయం కారులో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స.. చికిత్సకు అయ్యే ఖర్చులు భరిస్తానన్న సుధీర్రెడ్డి ఎల్బీనగర్, మే 26: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని ఆసుపత్రిలో చేర్ప�
శ్మశానవాటికల్లో నిర్దేశిత ధరలే అమలు చేయాలి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఎల్బీనగర్, మే 26: అంబులెన్స్ వాహనాల వారు అధిక చార్జీలు వసూలు చేస్తే వాహనాలను సీజ్ చేయిస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్
ఎల్బీనగర్, మే 26 : నాగోలు మూసీ బ్రిడ్జి ప్రాంతంలో సుందరీకరణ పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నామని మూసీ తీర ప్రాంత అభివృద్ధి సంస్థ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. నాగోలు �
ఎల్బీనగర్, మే 25: ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బాక్స్ డ్రెయిన్ పనులను వేగంగా చేపట్టి వర్షాకాలంలో వరదనీరు నిల్వకుండా చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఇంజినీరింగ్ విభాగం అధికారుల�
ఎల్బీనగర్, మే 24: నీటి ఎద్దడిని నివారించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సోమవారం సరూర్నగర్ ప్రియదర్శిని పార్కు వద్ద గ�
మన్సూరాబాద్, మే 23: నాగోల్ చెరువును అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. నాగోల్ డివిజన్ పరిధిలోని నాగోల్ చెరువ�
మన్సూరాబాద్, మే 22: ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేస్తామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్�
మన్సూరాబాద్, మే 21: బిగ్బజార్ నుంచి సుష్మ చౌరస్తా వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లి సముచిత నిర్ణయం తీసుకుంటానని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్�
ఎల్బీనగర్, మే 20 : కరోనా మహమ్మారి కుటుంబాలనే బలి తీసుకుంటోంది. ఒకే కుటుంబంలో పెద్ద దిక్కుతో పాటుగా తల్లిదండ్రులనూ కరోనా కాటు వేయడంతో ఆ ఇంట్లో చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు. తుర్కయాంజాల్ మన్నెగూడ ప్రా
కొవిడ్ బాధితులకు ఉచిత అంబులెన్స్ను ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ ప్రారంభించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఎల్బీనగర్, మే 18 : కరోనా బాధితులను ఉచితంగా దవాఖానకు తీసుకెళ్లేందుకు స్వచ్ఛంద సంస్థలు అ�
అధిక బిల్లులు వసూలు చేస్తే సహించం నియోజకవర్గంలోని ప్రైవేట్ దవాఖానల ప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యే సుధీర్రెడ్డి పాల్గొన్న జిల్లా అదనపు వైద్య, ఆరోగ్య శాఖ అధికారి దీన్దయాళ్ ఎల్బీనగర్, మే 17 : కొవిడ్న�
ఎల్బీనగర్, మే 16 : రైతు బజార్లో ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం లాక్డౌన్ నేపథ్యంలో వనస్థలిపురం రైతుబజార్ను ఎమ్మెల్యే ఆకస్మిక త�