మన్సూరాబాద్, ఏప్రిల్ 24: కాలనీల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతూ ప్రజలకు పూర్తిస్తాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే
మన్సూరాబాద్, ఏప్రిల్ 19: రాబోయే వర్షా కాలంలో కాలనీల్లో డ్రైనేజీ ముంపు సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి శ�
చంపాపేట, ఏప్రిల్ 14 : ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో ప్రత్యేక ప్రణాళికలతో ముంపు సమస్యకు శాశ్వత ముగింపు పలుకుతామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. బుధవారం లి
టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారికి ఏ ఆపద వచ్చిన అండగా ఉంటామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. లింగోజిగూడ డివిజన్ శ్రీనివాస్నగర్కు చెందిన టీఆర
భారీ వర్షాలకు అస్థవ్యస్థమైన డ్రైనేజీ స్థానంలో నూతన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. లింగోజిగూడ డివిజన్ పరిధిలో రూ. రెండు కోట్లతో ఎల్బ�
హయత్నగర్ :నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లలో పూర్తిస్థాయి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. ఆదివారం హయత
లింగోజిగూడ డివిజన్లో చేపట్టిన బాక్స్టైప్ డ్రైన్ పనులు 70శాతం పూర్తయ్యాయని, త్వరలో ముంపునకు శాశ్వత పరిష్కారం లభించనుందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపార�
ఎల్బీనగర్, ఏప్రిల్ 9 : ముఖ్యమైన ప్రాంతాల్లో పార్కింగ్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. గడ్డిఅన్నారం ట్రేడ్ అసోసియేషన్
హయత్నగర్, ఏప్రిల్ 1: డివిజన్ పరిధిలో వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. గురువారం హయత్నగర్ డివిజన్ పరిధిలోన�
వాణీదేవిని గెలిపిస్తే విద్యావంతుల సమస్యలు పరిష్కారం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి వనస్థలిపురం, మార్చి 10 : పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవిని గెలిపించాలని ఎల్బీనగర్ ఎమ్మెల�