ఎల్బీనగర్, మే 13: లాక్డౌన్ నేపథ్యంలో రోడ్లపై, ప్రధాన కూడళ్లలో జనసంచారం ఉండదు.. ఈ సమయంలోనే పెండింగ్లో ఉన్న డ్రైన్స్, ట్రంక్లైన్స్, రోడ్లు, యూజీడీ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఎల్బీనగర్ ఎమ్మెల�
ఎల్బీనగర్, మే 10: నాగోలు మూసీ తీర ప్రాంతంలో త్వరలోనే 100 అడుగుల భారీ భారత మువ్వన్నెల జెండా ఎగురనుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం నాగోలు మూసీ తీ�
ఎల్బీనగర్, మే 9 : వనస్థలిపురం శ్రీకృష్ణానగర్ నుంచి సాగర్ రింగ్రోడ్డు వరకు ట్రంక్లైన్ పనులు పూర్తయితే.. 10కాలనీవాసులకు వరదనీరు, డ్రైనేజీ నీటి సమస్యల నుంచి విముక్తి లభిస్తున్నదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే,
మన్సూరాబాద్, మే 5 : వ్యాక్సిన్ కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని.. 40 ఏండ్లు నిండి న ప్రతి ఒక్కరూ విధిగా టీకా వేయించుకోవాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. నాగ
మన్సూరాబాద్, మే 4: వ్యాక్సినేషన్తో పాటు కరోనా టెస్ట్ల కోసం మన్సూరాబాద్ ప్రభుత్వ పట్టణ ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే �
హయత్నగర్, మే 2 : సీఎం సహాయ నిధితో ఎంతోమంది నిరుపేదలకు లబ్ధి చేకూరుతుందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఆదివారం హయత్నగర్ డివిజన్కు చెందిన ఆండాలు కుటుంబా
మన్సూరాబాద్, మే 01: నాగోల్ చెరువును సుందరీకరించి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. నాగోల్ చెరువులో
మన్సూరాబాద్, ఏప్రిల్ 30: దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలు ఉన్న వారు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి ప
చంపాపేట, ఏప్రిల్ 28 : లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నార�
మన్సూరాబాద్/ఎల్బీనగర్/వనస్థలిపురం, ఏప్రిల్ 25: భవిష్యత్తులో కాలనీల్లో వరద ముంపు సమస్యలు తలెత్తకుండా నూతనంగా ట్రంకులైన్ నిర్మాణ పనులు చేపడుతున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్