సంగారెడ్డి జిల్లా కేంద్రం ప్రజలు ఎదురుచూస్తున్న మెట్రోరైలు సౌకర్యం రెండు దశల్లో ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయగానే చుక్..చుక్ రైలుకు శ్రీకారం చుట్టన�
బీఆర్ఎస్తో ముమ్మర అభివృద్ధి రాష్ట్ర రాజకీయాల్లో సంగారెడ్డి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీకగా చెప్పవచ్చు. 2016 వరకు ఉమ్మడి మెదక్ జిల్లాకు పాలనా కేంద్రంగా �
జిల్లాలో పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులు గురువారం అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. ఆయా నియోజకవర్గాల్లోని ఆలయాల్లో కుటుంబసమేతంగా ప్రత్యేక పూజలు చేసి, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య నియోజకవర్గ రిటర్నింగ్ �
ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డిలో బుధవారం జరిగిన బహిరంగసభకు హాజరవుతున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు కంది శివారులో ఘన స్వాగతం పలికారు. సంగారెడ్డి ఎమ�
కాంగ్రెస్వన్నీ మోసాలేనని, ఒక్క చాన్స్ ఇవ్వాలని మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని, 55ఏండ్లు చాన్స్ ఇస్తే ఏం చేశారని మంత్రి కేటీఆర్ తీవ్రంగా దుయ్యబట్టారు. బుధవారం సంగారెడ్డి పట్టణంలోని గంజి మైదానంల�
ప్రజలకు ఓటు అడిగే నైతిక హక్కు ఎమ్మెల్యే జగ్గారెడ్డికి లేదని, మంత్రి హరీశ్రావును విమర్శించే స్థాయి జగ్గారెడ్డికి లేదని టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్�
రోజూ 65 వేల మందికి ఉచిత భోజనం ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సంగారెడ్డి జిల్లా కందిలోని అక్షయపాత్ర ఆవరణలో కృష్ణ మందిరం, సాంస్కృతిక కేంద్రానికి భూమిపూజ సంగారెడ్డి అర్బన్/పటాన్చెరు, జూలై 31: లాభాపేక్�
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : చేనేతపై విధిస్తున్న జీఎస్టీని పూర్తిగా తొలగించాలని టీఆర్ఎస్ ప్లీనరీలో తీర్మానించడం పట్ల అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం హర్షం వెలిబుచ్చింది. పార్టీ అధినేత