కాంగ్రెస్వన్నీ మోసాలేనని, ఒక్క చాన్స్ ఇవ్వాలని మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని, 55ఏండ్లు చాన్స్ ఇస్తే ఏం చేశారని మంత్రి కేటీఆర్ తీవ్రంగా దుయ్యబట్టారు. బుధవారం సంగారెడ్డి పట్టణంలోని గంజి మైదానంల�
ప్రజలకు ఓటు అడిగే నైతిక హక్కు ఎమ్మెల్యే జగ్గారెడ్డికి లేదని, మంత్రి హరీశ్రావును విమర్శించే స్థాయి జగ్గారెడ్డికి లేదని టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్�
రోజూ 65 వేల మందికి ఉచిత భోజనం ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సంగారెడ్డి జిల్లా కందిలోని అక్షయపాత్ర ఆవరణలో కృష్ణ మందిరం, సాంస్కృతిక కేంద్రానికి భూమిపూజ సంగారెడ్డి అర్బన్/పటాన్చెరు, జూలై 31: లాభాపేక్�
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : చేనేతపై విధిస్తున్న జీఎస్టీని పూర్తిగా తొలగించాలని టీఆర్ఎస్ ప్లీనరీలో తీర్మానించడం పట్ల అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం హర్షం వెలిబుచ్చింది. పార్టీ అధినేత