ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడడంలో రక్తదాతలు ప్రాణదాతలుగా నిలుస్తారని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. ఆదివారం స్థానిక అయ్యప్పదేవాలయంలో గురుస్వామి ఓదెల ప్రభుగుప్తా జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన �
అస్వస్థతకు గురై దవాఖానలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నాయకుడు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ విప్లవ కుమార్ సోదరుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు కేకే పెద్ద కుమారుడు వెంకటేశ్వరరావును మాజీ మంత్రి హరీశ్రావు పరామ
మన సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత గురువులనే దైవంగా భావిస్తామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాం తి అన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జిల్లాస్థాయిలో ఉత్త మ ఉ�
ఏకకాలంలో ఆగస్టు 15లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మాటతప్పిన సీఎం రేవంత్రెడ్డి వెంటనే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి ఉంటే షరతులు లేకుండా పంట రుణాలు మాఫీ చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీపై ప్రభు త్వం విడుదల చేసిన మార్గదర్శకాలు అభ్య
ప్రజా సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం సంగారెడ్డిలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి అధ్యక్షతన జడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశం �
సదాశివపేట పట్టణాభివృద్ధికి కృషి చేస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ అపర్ణాశివరాజ్ పాటిల్ అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశం జరిగ�
బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన పెండింగ్ పనులను వేగం గా పూర్తిచేయాలని, ఎఫ్టీఎల్ పరిధిలో చేపట్టే నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆదేశి�
ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన ముగిసిన మరుసటి రోజే బీఆర్ఎస్ నేతలపై ఐటీ దాడులు మొదలయ్యాయి. మెదక్ పార్లమెంట్ పరిధిలోని సంగారెడ్డి మున్సిపల్ వైస్చైర్మన్ లతా విజయేందర్రెడ్డి నివాసంలో �
మెదక్ ఎంపీ స్థానంలో మరోసారి గులాబీ జెండానే ఎగురుద్దని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని అనంతసాగర్, సైదాపూర్, అలీయాబాద్, తొగర్పల్లి గ్రామాల్లో ఎంపీ అభ్యర్థి వెం�
ఆరు గ్యారెంటీలు అన్ని చెప్పి గద్దెనెక్కి మోసం చేసిన కాంగ్రెస్ను, పదేండ్లలో తెలంగాణకు ఏమిచేయని బీజేపీని ఎంపీ ఎన్నికల్లో బొందపెట్టాలని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చా�
‘జీవితాంతం ప్రజా సేవలో ఉంటా.. మీ అందరూ ఆదరించాలని కోరుకుంటున్నా. ట్రస్టు ఏర్పాటు చేసి పేద పిల్లలకు విద్య అందిస్తా’ అని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. బుధవారం నర్సాపూర్ ఎమ్మెల
లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీఆర్ఎస్ ప్రచారం ముమ్మరం చేసింది. పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నింపేందుకు మంగళవారం గులాబీ దళపతి, అపర భగీరథుడు కేసీఆర్ అందోల్ గడ్డపై కాలుపెట్టను�