అందోలు నియోజకవర్గంలో రైతులు విత్తనాల కోసం ధర్నాలు చేస్తున్నా మంత్రి దామోదర రాజనర్సింహ జాడ కనిపించడం లేదని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. మంగళవారం సంగారెడ్డిలో విలేకరులతో ఆయన �
ఇటీవల అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్పై పల్వంచ గ్రామానికి చెందిన భూమయ్య చేసిన తప్పుడు ఆరోపణలు నిజం కావని బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ఖండించారు. మంగళవారం మండలంలోని ప్రెస్క్లబ్ వద్ద విలేక
అందోల్ గులాబీవనంగా మారింది. తండాలు, పల్లెలు, పట్టణాల తోవలన్నీ అందోల్కే దారితీశాయి. మహిళలు, రైతులు, యువకులు, వృద్ధులు ఉత్సాహంగా తరలిరావడంతో గులాబీ జాతర సాగింది.
ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటేయాలని అందోల్ బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ పిలుపునిచ్చారు. అల్లాదుర్గం మండలంలోని గడిపెద్దాపూర్, ముస్లాపూర్, ముప్పారం గ్రామా ల్లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం �
మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని హోంమంత్రి మహమూద్అలీ అన్నారు. రాష్ర్టాన్ని ఎన్నో ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల కోసం చేసిన అభివృద్ధి శూన్యమని వచ్చే ప్ర
అందోల్ గడ్డ... గులాబీ అడ్డా అని... ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు అందోల్ ఆత్మగౌరవానికి వలస వాదుల అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని అందోల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ అ�
ఉమ్మడి మెదక్ జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలవడం ఖాయమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. సీఎం కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. మంగళవారం అందోల్
అవ్వా పింఛన్ వస్తుందా.. ఆరోగ్యం ఎలా ఉంది.. అక్కా కారుకు ఓటేసి మల్లొక్క పారి కేసీఆర్ సారును గెలిపియ్యాలే అంటూ అందోల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ అందరినీ ఆప్యాయంగా పలుకర�
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఆరు అబద్ధాలేనని, కాంగ్రెస్ నాయకులు ఎన్ని గ్యారెంటీలు ప్రకటించినా తెలంగాణలో వారికి వారంటీ లేదని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. సోమవారం రాయికో�
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఆరు అబద్ధాలేనని, ఆ పార్టీ నాయకులు ఎన్ని గ్యారెంటీలు ప్రకటించినా తెలంగాణలో వారికి వారంటీలేదని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. శనివారం అందోల్�
కాంగ్రెస్, బీజేపీ ఎన్నికుట్రలు, కుతంత్రాలు చేసినా రాష్ట్రంలో విజయం సాధించేది బీఆర్ఎస్ అని, సీఎం అయ్యేది కేసీఆర్ మాత్రమేనని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
అందోల్ నియోజకవర్గంలో కొద్దిరోజులుగా కాంగ్రెస్,బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతల్లో జోష్ నెలకొంది.
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నదని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగ�