ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలపై దాడులు మొదలయ్యాయని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. అగ్రంపహాడ్ జాతర వద్ద ఎలాంటి ఘర్షణ జరగకపోయినా పోలీసులు బీఆర్ఎస్ వాళ్లను ఇష్టమొచ్చినట్లు కొట్టారని అ�
గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో అభివృద్ధే ప్రథమ ఎజెండాగా పాలన చేశామని, పరకాల రూపురేఖలు మార్చామని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాల వ్యవసాయ మార్కెట్ నుంచి బస్టాండ్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వ
అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని, ప్రజల మద్దతు బీఆర్ఎస్కే ఉందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.
మోసపూరిత వాగ్దానాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని గుంటూరుపల్లి, కాపులకనపర్తి, ఆశాలపల్లి, రాంచంద్రాపురం, కోట
ఢిల్లీ, కర్ణాటక నుంచి వచ్చే పోలిటకల్ టూరిస్టులతో కలిగే ప్రయోజనం శూన్యమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం గ్రేటర్ వరంగల్ 17వ డివిజన్లోని గాడిపల్లి, బొల్లికుంట గ్రామాల్లో ప్రచారం నిర్వహ�
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో పేదప్రజలను పట్టించుకున్న వారే లేరని, మళ్లా కాంగ్రెస్కు ఓటేస్తే ఆకలి బతుకులే మిగులుతాయని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని 3,4,16,17,18,19, 20వ వార్డుల్ల�
కాంగ్రెస్ పాలనలో రైతులకు కరెంటు ఇవ్వకుండా మోసం చేసిందని, ఆ పార్టీని మళ్లీ నమ్మి ఓట్లు వేస్తే మోసపోతామని పరకాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని బొడ్డుచింతలపల్లి, వంచన�
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం పట్టణంలోని 1,2,12,13,14,15, 22 వా�
పరకాలలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ, ప్రభం‘జనం’ సృష్టించింది. సీఎం కేసీఆర్ను చూసేందుకు, ఆయన ప్రసంగం వినేందుకు వేలాదిగా ప్రజలు, అ�
సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతోనే తొమ్మిదిన్నరేళ్లలో రూ.5.5వేల కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేసి నియోజకవర్గ రూపురేఖలు మార్చామని పరకాల అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. స్థానిక వెల్లంపల్లి రోడ్డ�
‘చల్లా ధర్మారెడ్డి ఎమ్మెల్యేగా ఉంటేనే పరకాల నియోజకవర్గం అన్నివిధాలా అభివృద్ధి చెందుతుంది.. ఆయన ఎంతో ఉత్తముడు.. ప్రజలు భారీ మెజార్టీతో చల్లాను దీవించాలె’ అని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రజలకు పిలు
రానున్న ఎన్నికల్లో విపక్షాలు గల్లంతు కావడం ఖాయమని, మూడోసారి విజయం బీఆర్ఎస్దేనని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మండలంలోని పైడిపల్లి, నాగారం, వెల్లంపల్లి గ్రామాల్లో ఎంపీ దయాకర్తో కల�
కాంగ్రెస్కు ఓటు వేసి ఆగం కావొద్దని, మూడు గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాల్నా 24 గంటల కరెంటు ఇచ్చే బీఆర్ఎస్ పార్టీ కావాల్నా ప్రజలు ఆలోచించాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బుధవారం మండల�