రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సం దర్భంగా ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పనుల జాతరలో ప్రజలు సమస్యలపై ఏకరువు పెట్టారు.
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. గురువారం తాండూరులోని రాజీవ్ కాలనీతోపాటు నియోజకవర్గంలోని గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్�
వెనుకబడిన బషీరాబాద్ మండలానికి అధిక నిధులు కేటాయించి అన్ని విధాల అభివృద్ధి చేశామని జడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్రెడ్డి అన్నారు. ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్ అధ్యక్షతన బుధవారం మండల పరిషత్ కార్యాలయ
విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి చేయడంతో పాటు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు క్యాంపు కార్యాలయంలో యాలాల మండలానికి చెందిన 80 మ�
రామలింగేశ్వర స్వామి, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. పౌర్ణమి సందర్భంగా గురువారం మండల పరిధిలోని పాంబండ రామలింగే�
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో పీఏసీ ఎస్ సర్వసభ్య సమావేశం చైర్మన్ కనకం మొగులయ్య అధ్యక్ష�
కులకచర్ల పీఏసీఎస్ చైర్మన్గా తిర్మలాపూర్కు చెందిన కనకం మొగులయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కులకచర్ల పీఏసీఎస్ చైర్మన్గా ఉన్న బుయ్యని మనోహర్రెడ్డి తాండూరు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆయన చైర్మన్ పద
తాండూరు మున్సిపల్ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తామని తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న తెలిపారు. తాండూరు మున్సిపల్ సమావేశం బుధవారం సాదాసీదాగా జరిగింది.
పరిగి నియోజకవర్గంలో శుక్రవారం గణతంత్ర వేడుకలు అత్యంత ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ శాఖల, ప్రైవేటు కార్యాలయాలపై మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.
ఊరూరా జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామంలో నిర్వహించిన జెండా పండుగ రసాభాసగా మారింది. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి జెండా ఆవిష్కరించి వెళ్లిపోగానే గ్�
స్వామి వివేకానంద మహనీయుడని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు మండలంలోని చెంగోల్, పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన వివేకానంద జయంతి వేడుకల్లో ఆయన పా�