సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలంలోని 2019లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 9 చెక్ డ్యామ్లు నిర్మించింది. ఒక్కో చెక్ డ్యామ్ కింద 300 ఎకరాల ఆయకట్టుకుపైగా సాగయ్యేది. దాదాపు 3వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగి
18ఏండ్లుగా నియోజకవర్గ ప్రజలతో తనకు అవినాభావ సంబంధం ఉందని.. కష్టనష్టాల్లో భాగస్వామ్యం అయ్యానని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. అవకాశం ఉన్నంత మేరకు చేతనైనంత సాయం చేశానని తెలిప
‘కోదాడలో బొల్లం మల్లన్న గెలిచిన తర్వాత ఎలా ఉన్నది. అంతకుముందు ఎలా ఉన్నది. తెలంగాణలో 11సార్లు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినా ఇక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేదు. నేడు మీ కండ్ల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస�
‘హెలికాప్టర్లో నుంచి చూస్తే సభలో ఎంత మంది ఉన్నారో అంతకు మించిన జనం బయట కనిపిస్తున్నారు. మల్లయ్యపై ఎంత అభిమానం ఉంటే ఈ స్థాయిలో జనం వస్తారు. మీ స్పందనను చూస్తుంటే 50 వేల మెజారిటీతో గెలువడం ఖాయమనిపిస్తున్నద
:వివిధ పార్టీల కార్యకర్తలకు గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి.
బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి. బుధవారం పీఏ పల్లి మండల కేంద్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరుతున్నారు. సోమవారం పెద్దఅడిశర్లపల్లి మండలం వద్దిపట్లకు చెందిన 100 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సమ�
‘నేను మీ వాడిని.. మీలో ఒకడిని.. సొంత గడ్డపై మమకారం ఉన్నవాడికే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తపన ఉంటుంది. 15 సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలతో మమేకమై మంచి, చెడు, కష్ట సుఖాల్లో ఓ బిడ్డలా పాలు పంచుకున్నా.. ముఖ్యమ�
సీఎం కేసీఆర్ పాలనలో అన్ని రంగాల అభివృద్ధితోపాటు గడపగడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, తొమ్మిదేండ్లలో జరిగిన ప్రగతి కండ్ల ముందు సాక్షాత్కరిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ర
ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింల పక్షపాతి అని, ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. పట్టణంలోని సాలార్జంగ్పేటలో రూ. 20 లక్షలతో చేపట్టిన ఈద్గా ఆధునీకర�
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు పండుగలా జరిగాయి. అభిమాన నేత పుట్టిన రోజును శుక్రవారం
జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులతోపాటు అన్ని వర్గాల ప్రజలు అట్టహాసంగా జరిపారు. పెద్ద ఎత్తున కేక్లు కట్ చ�
రాష్ట్రంలో రవాణా రంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. స్థానిక లారీ అసోసియేషన్లో ఆదివారం నిర్వహించిన ఉప్పలమ్మ పండుగలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశా�
చిలుకూరు: రైతులు వడ్లు అమ్ముకోలేక ఇబ్బందలు పడుతుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాలక్షేపం కోసమే రైతు యాత్ర చేపడుతున్నాడని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. మంగళవారం చిలుకూరు మండల ప�