అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న బీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతున్నది. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ముఖ్యనాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరుతున్నారు.
అభివృద్ధికి చిరునామాగా నిజామాబాద్ నగరం నిలుస్తోందని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. శనివారం ఆయన నగరంలోని పలు డివిజన్లలో పర్యటించారు. 19వ డివిజన్ గంగస్థాన్-1లో రూ. కోటీ 50 లక్షలు, 42వ డివిజన్�
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు గడప గడపకూ చేరుతున్నాయని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. శుక్రవారం ఆయన నగరంలోని 15, 20, 21 డివిజన్లలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చ�
దేశంలో అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారని, ఇదంతా ప్రధాని మోదీ పుణ్యమేనని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల�
నిజామాబాద్లో కాంగ్రెస్ ఒక సీటు కూడా గెలవదని, అన్ని సీట్లు బీఆర్ఎస్సే గెలుస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఎక్కడ చూసినా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య 20 శాతం ఓట్ల గ్యాప్ ఉంటుందని చెప్పా�
ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు వివిధ అంశాలపై శాసనసభలో గళమెత్తారు. జీరో అవర్లో పలు ప్రశ్నలను లేవనెత్తారు. కాళేశ్వరం 22 ప్యాకేజీ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్
యువత తమ బంగారు భవిష్యత్తు కోసం ముందుగా ఉద్యోగాలపై దృష్టిపెట్టాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. పెద్దనగరాలకు సమానంగా స్థానికులకు అవకాశాలు కల్పించేదుకే ఐటీ హబ్ను ఏర్పాటు చేశామని చెప్పారు. నిజామాబాద్ నగర�
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. పేదల ముంగిట్లోకి కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురా�
మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. మహిళలకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ అందించి స్వయం ఉపాధి కల్పిస్తున్నదని పేర్కొన్నారు. జిల్�
తెలంగాణ కోసం కేసీఆర్ సారథ్యంలో ఏవిధంగా పోరాటం చేశామో.. ఇప్పుడే అదే తరహాలో ఉద్యమంలా రాష్ర్టాభివృద్ధి జరుగుతున్నదని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో వెనుకబడిన త
బీఆర్ఎస్కు కార్యకర్తలే శ్రీరామరక్ష అని, వారి కు టుంబాలకు ఏ చిన్న కష్టం వచ్చినా ఓ సోదరుడిగా అండగా నిలబడుతానని నిజామాబాద్ అర్బన్ ఎమ్మె ల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు.