బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్లో సోమవారం నిర్వహించిన సమావేశానికి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, జడ్పీచైర్పర్సన్ మంజుశ్రీ, రాష్�
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు దేశ ప్రజలు ఫిదా అయ్యారని, బీఆర్ఎస్ సర్కారుతోనే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనులు వివరించి కాంగ్రెస్, బీజేపీ నాయకులు తలదించుకునేలా చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం
యాభై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ నారాయణఖేడ్ నియోజకవర్గానికి చేసిందేమీ లేకపోగా, సమైక్య రాష్ట్రంలో పదేండ్ల పాటు గల్లీ నుంచి ఢిల్లీ దాకా అధికారం ఉన్నా అభివృద్ధి ముసుగులో తమ జేబులు నింపుకున్న చరిత్
‘మోటర్లకు మీటర్లు పెట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వం మీద మోదీ సర్కారు ఒత్తిడి తెస్తున్నది. మాట విననందుకు రాష్ర్టానికి ఇవ్వాల్సిన 30వేల కోట్ల రూపాయలను అడ్డుకుంటున్నది. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో సం�
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో వందకు పైగా ఎమ్మెల్యే సీట్లు గెలిచి మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపడుతుందని మెదక్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం అన్నారు. �
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా శివాజీ అందరినీ ఆదరించేవాడని, ఒక క్రమశిక్షణతో పలు రాజ్యాలను జయించి ఆదర్శంగా నిలిచారన్నారు.
నారాయణఖేడ్,అందోల్ నియోజకవర్గాల్లో లక్షా అరవైఐదు వేల ఎకరాలకు సాగునీరందిం చడమే లక్ష్యంగా రూ.1,774 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న బసవేశ్వర ఎత్తిపోతలకు తొలి అడుగు పడనున్నది.
సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, ఆ విజన్తోనే తెలంగాణ మాదిరిగా దేశం కూడా అభివృద్ధి చెందుతుందని సంగారెడ్డి జిల్లా నారాయణ్ఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క�
జిల్లాల్లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రజలు గురువారం ఊరూరా ఘనంగా నిర్వహించుకున్నారు. రా జ్యాంగాన్ని రచించి భారతదేశానికి దిశానిర్దేశం చేసిన మహానీయుడు అంబేద్కర్ అని అదనపు ఎస్పీ బాలస్వామి అన్నా రు.