ప్రతి నిరుపేద కుటుంబానికి సన్న బియ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పం�
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 20న నల్లగొండ జిల్లా దేవరకొండ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనను పురస్కరించుకుని హెలీప్యాడ్ స్థలాన్ని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత�
భూ నిర్వాసితులను అన్ని విధాల ఆదుకుంటామని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ తెలిపారు. దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఏకేబీఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ భూ నిర్వ�
దేవరకొండ పట్టణానికి చెందిన సీనియర్ అడ్వకేట్ వీవీ రామారావు శనివారం ఉదయం హార్ట్ ఎటాక్తో హైదరాబాద్లోని వారి నివాసంలో మృతిచెందారు. ఎమ్మెల్యే బాలు నాయక్ మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళు�
దేవరకొండ నియోజవర్గ అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తానని స్థానిక ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని కొండభీమనపల్లి గ్రామంలో గల దొంతినేని సంపత్ అమ్మ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కాంగ్రెస్ పార�
‘కేసీఆర్ హయాంలోనే సామాజిక న్యాయం జరిగింది..’ ఈ మాటలు అన్నది బీఆర్ఎస్ నేత కాదు, సాక్షాత్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్. రేవంత్రెడ్డి మంత్రివర్గంలో లంబాడీ సామాజికవర్గానికి చెందిన ఒక్కరూ ఉండకూడద�
పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి తండాకు రోడ్డు వేస్తామని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు.
అంబా భవానీ లిఫ్టు పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. శనివారం మండలంలోని చిన్నమునిగల్ పరిధిలో గల గోపాలస్వామి (గురునానక్) ఆలయంలో బావోజీలకు పూజలు చ�
చందంపేట మండల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. మండలంలోని పొగిళ్ల, కంబాలపల్లి, పాత కంబాలపల్లి, రేకులగడ్డ, చిత్రియాల, పెద్దమూల, గాగిళ్లాపురం, మానావత్తండా, గన�
నియోజకవర్గంలోని అన్ని రంగాల్లో అభివృద్ధికి పాటుపడతానని ఎమ్మెల్యే బాలూనాయక్ అన్నారు. మండలంలోని కట్టకొమ్ముతండా, గుడ్డి లచ్చాతండా, ముదిగొండ, జర్పులతండా, పాత్లావత్తండాల్లో రూ. 5 లక్షలతో నిర్మించిన సీసీ ర�
దేవరకొండ నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజ్టెలకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కోరారు. గురువారం హైదరాబాద్లో ఆయనను మర్యాద పూర్వకంగా కల