రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలోని రుద్రంగి మండల కేంద్రం ఆయన స్వగ్రామం. రుద్రంగిలోని �
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ మున్నూరుకాపులను గుర్తించి, రెండుసార్లు మంత్రివర్గంలోకి తీసుకున్నారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వడంలేదని మున్నూరుకాపు సంఘం నేతలు తీవ్రఅసం�
సీ కులగణన, రిజర్వేషన్ల కోసం ఎంతగానో పోరాడుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎంపీ రఘునందన్రావు విమర్శలు సిగ్గుచేటని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు విమర్శించారు.
మధ్యమానేరు ముంపు గ్రామాల్లో కొత్త దరఖాస్తుల సేకరణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో వచ్చిన అర్జీలను ఏమి చేస్తారన్న దానిపై స్పష్టత ఇవ్వకుండానే.. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేరిట ముద్రించిన ఫారాల
వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్కు సోమవారం హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ 2019లో కేంద్రం జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. చెన్నమనేని జర్మనీ పౌరసత
గతేడాది డిసెంబర్ 7 తర్వాత గల్ఫ్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షలు, జూన్ 2, 2014 తర్వాత మరణించిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
కలికోట-సూరమ్మ ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు. రుద్రంగిలోని కలికోట-సూరమ్మ ప్రాజెక్టును సిరిసిల్ల కలెక్టర్సందీప్కుమార్ ఝూ, జ�
రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ (Vemulawada) రాజన్న ఆలయంలో కోడెల పంపిణీ తిరిగి ప్రారంభమైంది. ఆరు నెలల క్రితం ఆగిపోయిన ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ ప్రారంభించార�
వేములవాడ పట్టణంతోపాటు రాజన్న ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న ఆలయం, వేములవాడలో చేపట్టనున్న అభివృద్ధి పనులపై కలె�
శాంతి భద్రతలను కాపాడుతూ నిరంతరం ప్రజలకు సేవలందిస్తున్న పోలీసు శాఖ పనితీరు భేషుగ్గా ఉందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న ఆలయ నిధులు రూ.10 లక్షలతో వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన 4
క్రీడా నైపుణ్యాలు మరింత పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మె ల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలో ఈ నెల 5 నుంచి7వర కు జరిగే ఇంటర్నేనల్ మాస్టర్ �
మల్కపేట రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువల పనులు పూర్తిచేసి సాధ్యమైనంత తొందరలో సాగునీరందించాలని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధికారులకు సూచించారు.
ముంపు గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం వేములవాడ మండలం రుద్రవరం, అనుపురంలో కేజీ కల్చర్, కుట్టుమిషన్ శిక్షణ, మిల్లేట్ల తయారీ�
‘కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించాం. ఇప్పుడు ఉన్నపలంగా తొలగించడం అన్యాయం. మాకు ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోండి’ అంటూ ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు తొలగించిన నర్స�