హిందువులు, హిందూ ఆలయాలపై దాడులు చేసిన వారిపై వీరోచితంగా పోరాట చేసిన యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను సోమవారం జిల్లా వ్యాప్తంగా జరుపుకొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ మహనీయుడి విగ్రహ�
Vemulawada | తిరుమ ల తరహాలో వేములవాడ రాజన్న స న్నిధిలోనూ వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు.
అన్నివర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజపల్లిలో రజక సంఘ భవనాన్ని ప్రారంభించి, మాట్లాడారు.
జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి, శివనగర్లోని శివాలయం, విశ్వనాథ ఆలయం, భక్తాంజనేయ, అంబభవాని, సీతారామాంజనేయ, రామాలయం, వాసవీ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దేశంలో దేవుడిని అడ్డం పెట్టుకొని కొందరు రాజకీయ ప్రచారం చేస్తున్నారని, ఈ విషయాన్ని తాము ప్రశ్నిస్తే హిందువులకు వ్యతిరేకమంటున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కూలగొడుతుందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం వేములవాడ మండలం చింతల్ఠాణా, ఆరెపల్లిలో కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆది శ�
ప్రజా ఆరోగ్యానికి ప్రభు త్వం పెద్దపీట వేస్తున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం వేములవాడ ఏరియా దవాఖాన సందర్శించి, ప్రతి వార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా�
సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో అభయహస్తం ఆరు గ్యారెంటీలను ఆమలు చేస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. అధికారులు ఓపికతో దరఖాస్తులను స్వీకరించాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న సంక్షేమ పథకాల కోసం అర్హులైన ప్రతి ఒకరూ దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు. వేములవాడ పట్టణంలోని 17,19, 20వ వార్డుల్లో ప్రజా పాలన సభలకు ఆయన హ�
జిల్లా వ్యాప్తంగా సోమవారం 2024 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. కేక్లు కోసి.. స్వీట్లు పంచిపెట్టారు సంబురాలు చేసుకున్నారు. ఉదయం నుంచే ఆలయాల్లో పూజలు చేశారు. ఈ క్రమంలో స్థానిక నాయకులు ప్రజలకు న్యూ �