ఇండోర్ వేదికగా జరుగుతున్న యూటీటీ జాతీయ పారా టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో రాష్ట్ర ప్యాడ్లర్ హితేశ్ దోల్వాని పసిడి పతక జోరు కనబరిచాడు. బుధవారం జరిగిన మూడు వేర్వేరు విభాగంలో హితేశ్ స్వర్ణ పతకాల
Asian Games: ఆసియా క్రీడల్లో భారత్కు 20వ స్వర్ణ పతకం దక్కింది. స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్లో దీపిక, హరీందర్ జోడికి గోల్డ్ మెడల్ వచ్చింది. ఫైనల్లో ఆ జోడి మలేషియా జంటను ఓడించింది.
కోయంబత్తూరు వేదికగా జరిగిన సౌత్జోన్ బ్యాడ్మింటన్ టోర్నీలో శ్రేయాన్సి, ప్రణవ్రావు విజేతలుగా నిలిచారు. తెలంగాణ సహా ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ర్టాల నుంచి దాదాపు 200 మందికి పైగా ప్లేయర్�
తెలంగాణ టేబుల్ టెన్నిస్ స్టార్ ఆకుల శ్రీజ వరుస విజయాలతో దూసుకెళుతున్నది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ టైటిళ్లు కొల్లగొడుతున్నది. ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్�
Australia Open | స్ట్రేలియన్ ఓపెన్ నుంచి సానియా - అనా డానిలీనా జోడి నిష్క్రమించింది. ఆదివారం జరిగిన మ్యాచ్లోఇండో-కజఖ్ జోడీ బెల్జియంకు చెందిన అలిసన్ వాన్ యుట్వాంక్, ఉక్రెయిన్కు చెందిన అన్హెలినా కాలినినా చ
గుజరాత్ వేదికగా జరుగుతున్న 36వ జాతీయ గేమ్స్లో రాష్ట్ర యువ జోడీ ఆకుల శ్రీజ, ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ జోడీ మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్లోకి దూసుకెళ్లింది.
కెరీర్లో చివరిసారి వింబుల్డన్ బరిలోకి దిగిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు నిరాశ తప్పలేదు. ఇప్పటి వరకు ఆల్ఇంగ్లండ్ క్లబ్లో మిక్స్డ్ డబుల్స్ టైటిల్ సాధించలేకపోయిన సానియా.. ఈ సారైనా తన క�