నిర్మాణంలో ఉన్న మిషన్ భగీరథ పథకం సంపులో చిక్కుకొని ముగ్గురు కార్మికులు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఉంజిపల్లిలో మంగళవారం చోటుచేసుకున్నది. �
మిషన్ భగీరథ పథకం చేపట్టి ఇంటింటికీ తాగునీటిని అందించి ప్రజల దాహార్తిని తీర్చిన ఘనత కేసీఆర్దే అని, కేసీఆర్ కృషితోనే గజ్వేల్ నియోజకవర్గంలో తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమైందని బీఆర్ఎస్ గజ్వేల�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయాన్ని పండగ చేయాలనే ఉద్దేశంతో ముందుగా చెరువుల అభివృద్ధిపై దృష్టి సారించారు. మిషన్ కాకతీయ పేరుతో రాష్ట్రంలోని అన్ని చెరువుల పూడికతీత, న
మిషన్ భగీరథ పథకంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపినా, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మళ్లీ పాత రోజులు పునరావృతమవుతున్నాయి. ఎండాకాలం కావ
కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మిషన్ భగీరథ కార్మికులు సీఎం ఇలాకా అయిన కొడంగల్ నియోజకవర్గంలో సమ్మెకు దిగారు. కొడంగల్ శివారులోని మిషన్ భగీరథ పథకం సంప్హౌస్ వద్ద కార్మికులు నిరవధిక సమ్మెన�
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రతకు ఈ చిత్రం అద్దం పడుతున్నది. గొంతు తడుపుకొనేందుకు నట్టెండలో కిలోమీటర్ల కొద్దీ దూరం వెళ్లి ఎడ్లబండ్లపై నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది
అపర భగీరథుడైన కేసీఆర్పై కక్షగట్టిన కాంగ్రెస్ సర్కారు.. ఆయన ముద్రను తెలంగాణ సమాజం నుంచి చెరిపేసేందుకు విశ్వప్రయ త్నాలు చేస్తున్నట్లు స్పష్టంగా కన్పిస్తోంది. పూర్తిగా రాజకీయ కక్షసాధింపు ధోరణి అవలంబిస�
ఇంటింటికీ శుద్ధ జలాలు అందించాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటికీ గ్రామాలకు భగీరథ నీళ్లు సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో మిషన�
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వం పథకాలు అమలు చేయకుండా ప్రజలను అయోమయానికి గురిచేస్తుందని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్�
పదేండ్ల కేసీఆర్ పాలనలో ఇంటింటికీ నల్లాలతో నీటిని సరఫరా చేసిన మిషన్ భగీరథ పథకం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురవుతున్నది. పథకం నిర్వహణపై పర్యవేక్షణ కరువై గ్రామాలకు రోజుల తరబడ�
గత ముఖ్యమంత్రి కేసీఆర్ పొడగిట్టని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆయన తెచ్చిన పథకాలన్నింటినీ నీరుగార్చుతూ వస్తున్నది. తాజాగా మిషన్ భగీరథపైనా రేవంత్ సర్కారు కన్ను పడింది. అందులో భాగంగానే మిషన్ భగీర�
మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ శ్రీశ్రీ హోం కా�
ఆర్థిక నిర్వహణ అంటే.. ఆర్థిక వనరులను సమర్థంగా నిర్వహించే ప్రక్రియ. ఆర్థిక లక్ష్యాలను సాధించడం, ఆదాయాన్ని గణనీయంగా పెంచడం, వ్యయాలను తగ్గించడం, ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపర్చడం, ఆర్థిక రిస్క్ను తగ్గించడ