Bike Borne Miscreants Snatch Dog | ఖరీదైన కుక్క పిల్లతో ఒక మహిళ వాకింగ్ చేస్తున్నది. ఇంతలో ఇద్దరు వ్యక్తులు బైక్పై అక్కడకు వచ్చారు. కుక్క మెడకు ఉన్న పట్టీని పట్టుకుని లాక్కెళ్లారు. ఖరీదైన ఆ కుక్కను ఎత్తుకెళ్లారు.
Miscreants Drag Youth | ఆకతాయిలు రెచ్చిపోయారు. ఒక యువకుడి చొక్కా కాలర్ పట్టుకున్నారు. కదులుతున్న రైలు పక్కగా ప్లాట్ఫారమ్పై అతడ్ని ఈడ్చారు. ఆ యువకుడు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో
Elderly Man Stuffed In Cardboard thrown Into Drain | కొందరు వ్యక్తులు ఒక వృద్ధుడ్ని దారుణంగా చంపారు. బతికున్న అతడ్ని పెద్ద అట్టపెట్టెలో కుక్కారు. ఆ తర్వాత వంతెన పైనుంచి కాలువలో పడేశారు. (Elderly Man Stuffed In Cardboard thrown Into Drain) నీట మునిగిన ఆ వృద్ధుడు మరణించాడ
Miscreants Fire | కోటి డబ్బు ఇవ్వాలని ప్రాపర్టీ డీలర్ను కొందరు దుండగులు బెదిరించారు. ఆ కార్యాలయంపై 20 రౌండ్లు కాల్పులు జరిపారు. (Miscreants Fire) ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి�
Miscreants Urinate On Student's Face | కొందరు యువకులు ఒక విద్యార్థిని కిడ్నాప్ చేశారు. అతడ్ని కొట్టడంతోపాటు ముఖంపై మూత్ర విసర్జన చేశారు. (Miscreants Urinate On Student's Face) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Miscreants Brutally Thrash Man | కొందరు వ్యక్తులు ఒక యువకుడ్ని కర్రలతో కొట్టారు. తుపాకులు చూపుతూ కాల్చి చంపుతామని బెదిరించారు. (Miscreants Brutally Thrash Man) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సంఘటనకు సంబంధించి బీజేపీ నేత, అతడ�
Temple Priest | కొందరు వ్యక్తులు గుడి పూజారిని (Temple Priest) కొట్టి ఆయనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. కాళ్లు, చేతులు పట్టుకుని ఆలయం బయటకు తీసుకెళ్లారు. కారులోకి ఎక్కించేందుకు ప్రయత్నించగా జనం అడ్డుకున్నారు. ఈ వీడ�
దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల కలకలం (Firing) చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలోని న్యూ ఉస్మాన్పూర్లో ఓ షాపులోకి దూసుకొచ్చిన దుండగులు కాల్పులు జరిపారు.
యూపీలోని అలీఘఢ్ జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. చర్రా ప్రాంతంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు బాబా బజ్రుద్దీన్ మసీదు, చారిత్రక దర్గాలో వీరంగం సృష్టించారు.
పెట్రోల్ బంక్లోని ఇద్దరు కార్మికులపై మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు దాడి చేసి పరారయ్యారు. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, బహదూర్పల్లిలోని సిద్ధివినాయక ఫ�
పోస్టాఫీస్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు. సబ్ పోస్టుమాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై విద్యాచరణ్రెడ్డి కథనం ప్రకారం..మండల కేంద్రంలోని పోస్టు ఆఫీస్లో సబ్ పోస్టు�
రోడ్డుపై వెళ్తున్న యువకుడిని అటకాయించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేస్తావా.. అంటూ కర్రలతో దాడికి పాల్పడిన వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.