‘సింగరేణి సంస్థ మనుగడ ప్రమాదంలో పడింది. ఈ సంస్థపై రాష్ట్రంలో ని కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతున్నాయి. సింగరేణికి అసలు బ్లాకులు ఎందుకు ఇవ్వడం లేదు. అదే ప్రధాన వివక్ష’ అన�
Singareni | సింగరేణిని రక్షించింది కేసీఆరే అని మిర్యాల రాజిరెడ్డి స్పష్టం చేశారు. సింగరేణి నిర్వీర్యం కావడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కారణమని ధ్వజమెత్తారు.
కార్మికుల సమస్యలపై పోరాడి పరిష్కారానికి కృషి చేయాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నస్పూర్ కాలనీలో టీబీ
సింగరేణి వ్యాప్తంగా ఉన్న అపరిస్కృత సమస్యలను పరిష్కరించాలని, ప్రైవేటీకరణను నిలిపివేయాలని టీబీజీకేస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం గోదావరిఖనిలోని సింగరేణి ఆర్జీ-1 కార్యాలయం ఎదుట ధర్నా చేశా
సింగరేణి నికర లాభాల్లో కార్మికులకు 33శాతం వాటా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6న పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ, టీబీజీకేఎస్ �
సింగరేణి కార్మికుల లాభాల వాటాలో కోతపై టీబీజీకేఎస్ నిరసనల్లో భాగంగా మంగళవారం పెద్దపల్లి జిల్లాలోని ఆర్జీ-1, 2, 3 ఏరియాల్లో కార్మికులు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
సింగరేణిలో రాజకీయ జోక్యం మితిమీరి పోయిందని ఫలితంగా కార్మికులకు లాభాల వాటా పంపిణీలో అన్యాయం జరుగుతున్నదని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆవేదన వ్యక�
సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా కోసం టీబీజీకేఎస్ పోరుబాట పట్టింది. ఆర్థిక సంవత్సరం మొదలై ఆరు నెలలైనా ఎలాంటి ప్రకటన లేకపోవడంతో లాభాల వాటా చెల్లింపు తేదీని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగ
రేయింబవళ్లు శ్రమించి నల్ల బంగారాన్ని వెలికితీస్తున్న సింగరేణి కార్మికుల్లో ఈ ఏడాది దసరా ఉత్సాహం కనిపించడం లేదు. 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసి ఐదున్నర నెలలు గడుస్తున్నా ఇంకా టర్నోవర్ను ప్రకటించని యాజమాన్
అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇద్దరు కార్మికులు చనిపోయారని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులైన అధికారులపై చర్య లు తీసుకో�
కేంద్ర ప్రభుత్వం మరోసారి వాణిజ్య బొగ్గు గనులను వేలం వేయనున్నది. ఈసారి ఇందుకు హైదరాబాద్ వేదిక అవుతున్నది. గతంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు తదితర నగరాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే.
“సింగరేణిలో 26 ఏళ్లు పనిచేసిన. కార్మికుల ఇబ్బందులు కళ్లారా చూసిన. కార్పొరేట్ సంస్థ యజమానికి (కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ) కార్మికుల కష్టాలు ఏం తెలుసు’ అని పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి, మా
సింగరేణి లో అనే క హక్కులు సాధించిన టీబీజీకేఎస్ బలోపేతానికి కృషి చేస్తామని ఆ యూనియన్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. శుక్రవారం నస్పూర్కాలనీలోని యూనియన్ కార్యాలయం వద్ద సభ్యత్�