సిట్ విచారణ హరీశ్రావు, కేటీఆర్పై కాదని.. సింగరేణిలో సైట్ విజిట్ కుంభకోణంపై జరుపాలని టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆదివారం ఒక ప్రకటన లో డిమాండ్ చేశారు.
సింగరేణిలో టెండర్లలో సైట్ విజిట్ సర్టిఫికెట్ వివాదంతో పాటు పలు అవినీతి ఆరోపణలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శనివారం ప్రెస్మీట్లో వెల్లడించిన అంశాలను టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో ప్రవేశపెట్టిన సైట్ విజిట్ సర్టిఫికెట్ క్లాజ్ దేశీయ బొగ్గు పరిశ్రమలోనే అతి పెద్ద కుంభకోణానికి కేంద్రబిందువుగా మారిందని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షు
మణుగూరు పీకే ఓసీపీ 2 బ్లాక్ను సింగరేణికే కేటాయించాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. బొగ్గు బ్లాక్ల వేలానికి వ్యతిరేకంగా కలిసివచ్చే కార్మిక సంఘాలతో టీబీజీకేఎస్ ఐక్య పో�
సింగరేణి మెడికల్ బోర్డు తీరుపై తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం దశలవారీ ఆందోళనలకు సిద్ధమవుతున్నట్టు సంఘం అధ్యక్షుడు మిర్యా ల రాజిరెడ్డి స్పష్టం చేశారు. గురువారం పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్కాలనీల�
‘సింగరేణి సంస్థ మనుగడ ప్రమాదంలో పడింది. ఈ సంస్థపై రాష్ట్రంలో ని కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతున్నాయి. సింగరేణికి అసలు బ్లాకులు ఎందుకు ఇవ్వడం లేదు. అదే ప్రధాన వివక్ష’ అన�
Singareni | సింగరేణిని రక్షించింది కేసీఆరే అని మిర్యాల రాజిరెడ్డి స్పష్టం చేశారు. సింగరేణి నిర్వీర్యం కావడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కారణమని ధ్వజమెత్తారు.
కార్మికుల సమస్యలపై పోరాడి పరిష్కారానికి కృషి చేయాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నస్పూర్ కాలనీలో టీబీ
సింగరేణి వ్యాప్తంగా ఉన్న అపరిస్కృత సమస్యలను పరిష్కరించాలని, ప్రైవేటీకరణను నిలిపివేయాలని టీబీజీకేస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం గోదావరిఖనిలోని సింగరేణి ఆర్జీ-1 కార్యాలయం ఎదుట ధర్నా చేశా
సింగరేణి నికర లాభాల్లో కార్మికులకు 33శాతం వాటా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6న పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ, టీబీజీకేఎస్ �
సింగరేణి కార్మికుల లాభాల వాటాలో కోతపై టీబీజీకేఎస్ నిరసనల్లో భాగంగా మంగళవారం పెద్దపల్లి జిల్లాలోని ఆర్జీ-1, 2, 3 ఏరియాల్లో కార్మికులు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు.