తమ పేరిట ఉన్న ఆస్తులను తల్లిదండ్రులు లేదా సంరక్షకులు అమ్మినా లేదా బదిలీ చేసి నా మైనర్లు తమకు 18 ఏండ్లు నిండిన తర్వాత ఎటువంటి దావా లేకుండానే కోర్టులో సవాలు చేయవచ్చని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
ఆ టీనేజర్ వయసు పట్టుమని 17 ఏండ్లు లేవు. కానీ, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్ల నకిలీ ప్రొఫైళ్లతో మోసగించడంలో దిట్ట. చదువుసాగక జేసీబీ డ్రైవర్గా పనిచేసిన ఆ మైనర్కు ఆశించినంత డబ్బులు రాకపోవడంతో సైబర్ మోసా�
ముగ్గురు బాలికలపై పక్కింటిలో నివసించే మహ్మద్ ఇర్ఫాన్ అనే యువకుడు తమ మొబైల్ ఫోన్లోని అశ్లీల ఫొటోలు, అసభ్య వీడియోలను చూపించి వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
వారంతా మైనర్లే.. ఇన్స్టాగ్రామ్లో పరిచయమయ్యారు. అంతా కలిసి ఓ ఫామ్హౌస్లో (Farm House) విదేశీ మద్యం, గంజా కొడుతూ జోరుగా పార్టీ (Trap House Party) చేసుకున్నారు. అంతా మత్తులో ఉండగా ఎస్వోటీ పోలీసులు రంగప్రవేశం చేశారు.
మైనర్లు బైకులు నడిపితే వారిపై, వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడమే కాకుండా జరిమానాలు కూడా విధిస్తామని తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవయ్య తెలిపారు.
మూతి మీద మీసా లు రాని వయస్సు... బండి బరువులో సగం బరువు ఉండే బకపలచని శరీరం.. బండిపై కూర్చుంటే భూమికి కాళ్లు అందని ఎత్తు.. అయినా సరే బండి నడపాలనే మోజు పైగా తల్లిదండ్రులు సైతం అడ్డు చెప్పకపోవడంతో రయ్యి... రయ్యి మం�
Traffic Awareness | మైనర్లకు ఎలాంటి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వరాదన్నారు. అలాంటి మైనర్లు పట్టుబడితే తల్లిదండ్రులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఏసీపీ వెంకట్ రెడ్డి హెచ్చరించారు.
ఇక మీదట మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసు న మోదు చేస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. 18 ఏండ్ల లోపు పిల్లలు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణం కాకుండా ఉండడానికి, మొట్ట మొదటిసారిగా మైనర్ డ్రై
Nizamabad | మైనర్లకు వాహనాలు ఇస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బోధన్ ట్రాఫిక్, పట్టణ సీఐలు చందర్ రాథోడ్, వెంకటనారాయణలు సూచించారు. బోధన్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్, పట్టణ పోలీసులు బుధవారం వాహనాల తనిఖ�
డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన మైనర్ల ముందే వారి పేరెంట్స్కు కౌన్సెలింగ్ ఇస్తున్నా రు. డ్రైవింగ్కు వాహనాలు ఇవ్వద్దంటూ ఎన్నిసార్లు హెచ్చరించినా పేరెంట్స్ పట్టించుకోవడంలేదు.
మైనర్లకు సిగరెట్లను విక్రయిస్తున్న ఇద్దరు కిరాణాషాపు నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. గంధం ప్రమీల మైనర్లకు సిగరెట్లు విక్రయిస్తుండగా పోలీసులు ఆమెను రెడ్హ్యాండెడ్గా పట్టుకున�
Delhi Shootout | దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఒక వ్యక్తి మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు. నిందితులైన ముగ్గురు యువకులు మరో చోట కూడా ఒక వ్యక్తి ఇంటి వద్ద కాల్పులు జరిపారు. చివరకు పోలీసులు వారిని అరె�