పట్టణ శివారులోని ప్రభుత్వ మైనార్టీ గురుకుల పాఠశాలను శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. ప్రభుత్�
జిల్లాలో కొత్త మెనూ ప్రకారం, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. గురువారం కలెక్టర్ చాంబర్లో ఎస్సీ, బీసీ, మైనార్టీ, గిరిజన స�
సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28న ‘చలో హైదరాబాద్' కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని యూటీఎఫ్-గురుకుల టీచర్ల జేఏసీ తెలిపింది. ఆ రోజు హైదరాబాద్లో మహాధర్నా చేస్తామని హెచ్చరించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్ట�
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాల్లోని ఉద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని గురుకుల విద్యా జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. గురుకు�
మండల్ కమిషన్ అమలు జరపాలని ఎగిసిన ఉద్యమ పరిణామాల తర్వాత తిరిగి బీసీ చైతన్యం ఇప్పుడు తెలంగాణ అంతటా బలంగా వీస్తున్నది. ఇది ప్రతి బీసీ ఎదను తడుతున్నది. బీసీ కులాల నుంచి ఎగుస్తున్న చైతన్యం ఎటువైపునకు దారిత�
మతమార్పిళ్ల విషయంలో అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మతమార్పిడి జరిగే మతపరమైన సమ్మేళనాలను వెంటనే ఆపకుంటే దేశంలోని మెజారిటీ జనాభా ఏదో ఒక రోజు మైనారిటీలుగా మారిపోతారని ఆందోళన వ్యక్తంచేసింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థిని అర్హుడిగా భావించి వారికి సీట్లు కేటాయించాలని ఇండియన్ స్టూడెంట్స్ యూనియన్ జాతీయ, తెలంగాణ కమిటీ డిమాండ్ చే
ప్రభుత్వం(రాజ్యం) ఎప్పుడూ బలహీన వర్గాల పక్షానే ఉండాలని, వారు సంఖ్యాపరంగా గానీ, సామాజిక పరంగా గానీ మైనారిటీ కావచ్చునని, కానీ తద్వా రా పౌరులు ప్రజాస్వామ్య పాలనలో స్వేచ్ఛగా జీవించగలుగుతారని చీఫ్ జస్టిస్ �
Minister Mahmood Ali | దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీ ముస్లిం, మైనార్టీలను కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకు మాత్రమే వాడుకుందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ (Home Minister Mahmood Ali) ఆరోపించారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామానికి చెందిన మైనార్టీ (ముస్లిం మదీన) కమిటీకి చెందిన 33 కుటుంబాల వారు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మద్దతు ప్రకటించారు.
నిరుపేద మైనారిటీ జీవితాల్లో వెలుగులు నింపే విధం గా ప్రభుత్వం చేయూతనిస్తున్నదని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్లో స్వయం ఉపాధి కింద మైనారిటీ లబ
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్లోని బేగమ్స్ ఇండియా గార్�