తెలంగాణలో ముస్లిం జనాభా దాదాపు 12.5 శాతంగా ఉన్నది. హైదరాబాద్లో ప్రత్యేకించి పాతబస్తీలో ముస్లింలు
ఎక్కువగా ఉన్నారు. అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న ముస్లింలు పలు అసెంబ్లీ నియోజకవర్గాలలో న
Minister Mahmood Ali | అరవై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మైనార్టీలకు చేసింది ఏమీలేదు. ముస్లింలు అంటే ఓల్డ్ సిటీ అని ముద్ర వేసిన పార్టీలను పక్కన పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ (Minister Mahmood Ali ) అన్నారు
Minister Mahmood Ali | తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ముస్లిం మైనారిటీలంతా మద్దతుగా నిలవాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ(Minister Mahamood Ali) పిలుపునిచ్చారు.
మైనారిటీ ప్రజల సంక్షేమంతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్యాదవ్ అన్నారు.
మైనారిటీల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషిచేసిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆరే. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అభివృద్ధి మందగిస్తుందని, శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని తప్పుడు ప్రచారం చేసి ప్రజలను ఇబ్బందుల�
మన దేశానికి మొదటి విద్యాశాఖ మంత్రి అ యిన మౌలానా అబుల్ కలాం..దేశంలో విద్యావ్యవస్థ అవసరాన్ని గుర్తించి, గుణాత్మక విద్య ఆవశ్యకతను నొక్కి చెప్పారు. కేవలం విద్య ద్వారానే పేదరికం తొలగిపోతుందని బలంగా విశ్వసిం
భారత్లో ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, దళితుల హక్కులను ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నట్లు మైనారిటీల అంశంపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి ఫెర్నాండ్ డీ వరెన్నెస్ ఆరోపించారు.
Minister Koppula నిరుపేద మైనారిటీ జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ప్రభుత్వం చేయూతనిస్తున్నదని
రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ ( Minister Koppula Eshwar) అన్నారు.
Minister Gangula | తెలంగాణ రాష్ట్రం రాకుంటే మరో బీహార్లా మారి, వలసలతో వల్లకాడు అయ్యేదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్లోని ఆడిటోరియంలో 174 మంది ముస్
Minister Errabelli | అన్ని వర్గాల ప్రజలతో పాటు, మైనార్టీలను సైతం అన్ని విధాలుగా ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మైనార్టీలకు లక్ష ఆర్థిక సహాయ�
Minister Sabitha Indrareddy | మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Reddy) అన్నారు.
Minister Koppula | తొమ్మిది సంవత్సరాల కాలంలో ఎలాంటి అల్లర్లు, అలజడి లేకుండా హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జనరంజకంగా పాలనను సీఎం కేసీఆర్ అందిస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివా
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న రాష్ట్ర సర్కారు అనేక పథకాలు తీసుకొచ్చి అండగా నిలుస్తున్నది. ‘దళితబంధు’, ‘బీసీబంధు’తో పేరిట ఆర్థిక భరోసానిస్తుండగా, తాజాగా మైనార్టీలకూ రూ. లక్ష సాయమందించే