బంగ్లాలో రాజకీయ తుఫాను చెలరేగి షేక్ హసీనా ప్రభుత్వం పతనమై వందరోజులు దాటింది. ఈ వంద రోజుల్లో భారత్తో సంబంధాలు అంతకంతకూ దిగజారుతున్న సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
ఆదివాసీ, దళితులు, మైనార్టీలు, వివిధ వర్గాల ప్రజల హక్కుల కోసం, ఆదివాసీ ప్రాంతాల్లోని సుసంపన్నమైన ఖనిజ సంపదను పరిరక్షించడం కోసం ప్రొఫెసర్ సాయిబాబా జీవితాంతం పోరాడారని పలువురు వక్తలు పేర్కొన్నారు. హైదరాబ�
Mallikarjun Kharge | మైనారిటీలను బీజేపీ లక్ష్యంగా చేసుకుంటోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. వారిలో భయాన్ని కలిగించడానికి బుల్డోజర్లను ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ పాలిత రా�
తాను మైనారిటీలకు వ్యతిరేకంగా ఎన్నడూ మాట్లాడలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీ కూడా మైనారిటీలకు వ్యతిరేకంగా ఇప్పుడు, ఎప్పుడూ పనిచేయదని ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పుక
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మైనార్టీలు ఏ పార్టీకి ఓటు వేయాలన్న విషయమై ఏకపక్షం గా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. దేశవ్యాప్తంగా బీజేపీని అడ్డుకునే శక్తి కాంగ్రెస్కు లేదని తీర్మానించుకున్నట�
బీఆర్ఎస్ ప్రభు త్వంలోనే క్రైస్తవులకు గుర్తింపు లభించిందని, లోక్సభ ఎన్నికల్లో క్రైస్తవులంతా బీఆర్ఎస్కు అండగా నిలుస్తారని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు ఎం. సాల్మన్రాజు తెలిపార�
గడిచిన పదేళ్లలో మైనార్టీల అభివృద్ధికి రూ.22వేల కోట్లు ఖర్చు చేశామని, బీఆర్ఎస్తోనే వారి అభివృద్ధి సాధ్యమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
రాష్ట్రంలో మైనార్టీల ఆలోచనలో మార్పు వచ్చిందా? కాంగ్రెస్ నుంచి ఆ వర్గం తిరిగి బీఆర్ఎస్కు షిఫ్ట్ అవుతున్నదా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నా యి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు కలిగ�
: ఎన్నికల్లో మైనార్టీలకు పెద్దపీట వేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి బడ్జెట్లోనే మొండిచేయి చూపిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు.