Minister Harish Rao | బీసీ కుల వృత్తిదారులు, చేతి వృత్తిదారులకు అందజేస్తున్న తరహాలోనే మైనార్టీలకు కూడా రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తామని ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రకటించారు. బ్యాంకులతో సంబంధం లేకుండా, తిరిగి చెల్లిం�
Harish Rao | హైదరాబాద్ : తెలంగాణలోని మైనార్టీలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు శుభవార్త వినిపించారు. రాష్ట్రంలోని పేద మైనార్టీలకు ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక సాయం అందజేస్తుందని మంత్రి ప్రకటించార�
బీజేపీ పాలనలో దేశంలోని మైనారిటీల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. క్రైస్తవులకు భద్రత కరవైంది. దేశవ్యాప్తంగా క్రైస్తవులపై దాడులు పెరుగుతున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన 2014 నుంచి దాడుల ఘటనలు క�
BRS | ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతున్నదని రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ అన్నారు.
భక్తి, త్యాగం, కరుణలకు బక్రీద్ ప్రతిరూపమని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jadadish reddy) అన్నారు. సమాజ హితాన్ని కోరుకునే పర్వదినమని ఆయన చెప్పారు. బక్రీద్ (Bakrid) పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేట (Suryapet) జిల్లా కేంద్రంల
ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం, మైనార్టీల అభ్యున్నతి కోసం గజ్వేల్ మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు అధిక నిధులు వెచ్చించి వారికి సముచిత స్థానం కల్పించారు. భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని మైనార్టీల
రానున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. బీసీలే తన బలం, బలగమని, వారికి అన్ని విధాలా న్యాయం చేసేందుకు కృషి �
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు నెల రోజులపాటు ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నెలవంక దర్శనమివ్వగా శనివారం ఈదుల్ ఫిత్న్రు భక్తి శ్రద్ధలతో జరుపుకొనేందుకు సిద్ధమయ్యారు. ఈద్గాహ్లు, �
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి సీఎం కేసీఆర్ మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కాజీపేట పట్టణంలో రంజాన్ మాసం సందర్భంగా ఆదివారం రాత్�
మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కమలాగార్డెన్, హెచ్బీగార్డెన్, రోజ్గార్డెన్లో ముస్లింలకు రంజాన్ తోఫాల�
మైనార్టీలు అన్ని రంగాల్లో ఎదగటానికి వీలుగా పలు సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. మంగళవారం యూసుఫ్గూడ డివిజన్లో రంజాన్ కానుకలను పంపి�
గతంలో పరిపాలించిన పార్టీలు ముస్లింలను కేవలం ఓటుబ్యాంక్ గానే చూశాయి. స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా మైనారిటీల బతుకులు మారలేదు. వెలుగులు కానరాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్�
అసెంబ్లీ ఎన్నికల ముంగిట కర్ణాటక ప్రభుత్వం రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకున్నది. మతపరమైన మైనార్టీలకు కల్పిస్తున్న 4 % రిజర్వేషన్లను రద్దు చేసింది. వారిని ఆర్థిక వెనుకబడిన వర్గం క్యాటగిరీలోకి చేర్చింద�
దేశంలో ఇక వీయనున్నది బీఆర్ఎస్ గాలి. దేశ స్వాతంత్య్రానంతరం చిరకాలం వీచిన కాంగ్రెస్ గాలి తేలిపోయింది. కొద్దికాలం పాటు ఉండిన ప్రతిపక్ష ఐక్య సంఘటనల గాలి పలచబడింది.