Harish Rao | మైనార్టీల సంక్షేమంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన లక్ష రూపాయల ఆర్థిక సాయం కార్యక్రమాన్ని అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించా�
మైనార్టీల లక్ష సాయం దరఖాస్తులను ఆయా జిల్లాల అధికారులు పరిశీలిస్తున్నట్టు ఆ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 70, 80% సబ్సి�
మైనారిటీలకు రూ.లక్ష సాయం పథకానికి క్రిస్టియన్ మైనార్టీల నుంచే దరఖాస్తులు స్వీకరిస్తామని మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ముస్లిం మైనార్టీల నుంచి ఇప్పటికే ద�
రాష్ట్రంలోని అన్ని సామాజికవర్గాల అభ్యున్నతికి కృషిచేస్తున్న సీఎం కేసీఆర్ మైనారిటీల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా మరో పథకానికి శ్రీకారం చుట్టారు. ఆర్థికంగా వెనుకబడిన మైనారిటీ వర్గాలకు రూ. లక్ష సహాయం అం�
సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకుసాగుతున్న సీఎం కేసీఆర్, మైనార్టీలకు తీపి కబురు అందించారు. బీసీలకు అందజేస్తున్న మాదిరిగా వందశాతం సబ్సిడీతో రూ.లక్ష సాయం ఇవ్వాలని, వెంటనే అమలు చేయాలని సంచలన నిర్ణయం తీ
మైనార్టీల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా దేశానికే ఆదర్శవంతమైన మరో చారిత్రక ఘట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆవిషరించింది. బీసీ కులవృత్తిదారులు, చేతివృత్తిదారుల అభ్యున్నతి కోసం రూ.లక్ష ఆర్థిక సాయం అందజేస్తున�
మైనార్టీలకు రూ.లక్ష ఆర్థిక సాయంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలతో అభిషేకం చేసి, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మైనార్టీలను సీఎం కేసీఆర్ అన్నిరంగాల్�
Minister Koppula | రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పని చేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బడుగు, బలహీన వర్గాల వారికి అందజేస్తున్న విధంగా అర్హులైన మైనార్టీ వర్గాల వారి�
CM KCR | రాష్ట్రంలోని బీసీలకు అందిస్తున్న తరహాలోనే మైనారిటీలకూ (Minorities ) ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో అందచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (CM KCR ) నిర్ణయం తీసుకున్నారు.
Minister Harish Rao | బీసీ కుల వృత్తిదారులు, చేతి వృత్తిదారులకు అందజేస్తున్న తరహాలోనే మైనార్టీలకు కూడా రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తామని ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రకటించారు. బ్యాంకులతో సంబంధం లేకుండా, తిరిగి చెల్లిం�
Harish Rao | హైదరాబాద్ : తెలంగాణలోని మైనార్టీలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు శుభవార్త వినిపించారు. రాష్ట్రంలోని పేద మైనార్టీలకు ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక సాయం అందజేస్తుందని మంత్రి ప్రకటించార�
బీజేపీ పాలనలో దేశంలోని మైనారిటీల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. క్రైస్తవులకు భద్రత కరవైంది. దేశవ్యాప్తంగా క్రైస్తవులపై దాడులు పెరుగుతున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన 2014 నుంచి దాడుల ఘటనలు క�
BRS | ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతున్నదని రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ అన్నారు.
భక్తి, త్యాగం, కరుణలకు బక్రీద్ ప్రతిరూపమని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jadadish reddy) అన్నారు. సమాజ హితాన్ని కోరుకునే పర్వదినమని ఆయన చెప్పారు. బక్రీద్ (Bakrid) పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేట (Suryapet) జిల్లా కేంద్రంల