80% సబ్సిడీతో లక్ష, 70%తో 2 లక్షల రుణాలు ఐదు వేల మందికి మంజూరు చేసేలా ప్రణాళికలు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ అబిడ్స్, జూలై 12: రాష్ట్రంలోని మైనార్టీలు స్వయం ఉపాధి పొందేందుకు తెలంగాణ ప్ర�
జగిత్యాల : మైనార్టీల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల పట్టణ 11వ వార్డ్ అమీనాబాద్లో సీడీపీ నిధులు రూ.8 లక్షలతో షాదీఖాన�
గుమ్మడిదల,మే16 : మైనార్టీ సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ సర్కారు పెద్ద పీట వేస్తుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామశివారులోని మైనార్టీ స్మ
తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందని ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలో నర్సిఖేడ్లో పవిత్ర రంజాన్ తర్వాత జరుపుకొనే ఈద్ మిలా ప్ కార్యక్�
వనపర్తి టౌన్, మే 3 : తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం రంజాన్ పండుగను పురస్కరించుకొని వనపర్తి జిల్లా కేంద్రంలోని ఈ
ఖమ్మం : జిల్లాలో మైనారిటీ విద్యార్థులు 2021-22 విద్యా సంవత్సరానికి నేషనల్ మైనార్టీస్ ఫ్రీ మెట్రిక్ (1వ తరగతి నుంచి 10వ తరగతి), పోస్ట్ మెట్రిక్ విభాగంలో ఇంటర్మీడియట్ నుంచి పి.హెచ్.డి గవర్నమెంట్ లేదా గుర్తింపు పొం�
స్వయం ఉపాధికి 54.71 కోట్ల రుణాలు యజమానులుగా మారుతున్న డ్రైవర్లు సైకిళ్లపై తిరిగే ఫకీర్లకు మోపెడ్లు అందజేత హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అండదండలతో మైనారిటీల జీవితాల్లో కొత్త వెలుగుల�
ఎస్సీ, ఎస్టీ వర్గాల మాదిరిగానే మైనారిటీల్లో కూడా పేదరికం ఉంది. ముస్లింలు, ఇతర మైనార్టీల జీవితాల్లో మార్పులు తేవాలని ప్రభుత్వం ఆచరణాత్మక విధానం అమలు చేస్తున్నది. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చే విష
అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా తన వార్షిక నివేదికను వెల్లడించింది. పాకిస్తాన్లో మైనార్టీల మత స్వేచ్ఛపై దాడులు జరుగుతుండటం పట్ల అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసింది.