ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం, మైనార్టీల అభ్యున్నతి కోసం గజ్వేల్ మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు అధిక నిధులు వెచ్చించి వారికి సముచిత స్థానం కల్పించారు. భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని మైనార్టీల
రానున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. బీసీలే తన బలం, బలగమని, వారికి అన్ని విధాలా న్యాయం చేసేందుకు కృషి �
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు నెల రోజులపాటు ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నెలవంక దర్శనమివ్వగా శనివారం ఈదుల్ ఫిత్న్రు భక్తి శ్రద్ధలతో జరుపుకొనేందుకు సిద్ధమయ్యారు. ఈద్గాహ్లు, �
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి సీఎం కేసీఆర్ మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కాజీపేట పట్టణంలో రంజాన్ మాసం సందర్భంగా ఆదివారం రాత్�
మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కమలాగార్డెన్, హెచ్బీగార్డెన్, రోజ్గార్డెన్లో ముస్లింలకు రంజాన్ తోఫాల�
మైనార్టీలు అన్ని రంగాల్లో ఎదగటానికి వీలుగా పలు సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. మంగళవారం యూసుఫ్గూడ డివిజన్లో రంజాన్ కానుకలను పంపి�
గతంలో పరిపాలించిన పార్టీలు ముస్లింలను కేవలం ఓటుబ్యాంక్ గానే చూశాయి. స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా మైనారిటీల బతుకులు మారలేదు. వెలుగులు కానరాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్�
అసెంబ్లీ ఎన్నికల ముంగిట కర్ణాటక ప్రభుత్వం రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకున్నది. మతపరమైన మైనార్టీలకు కల్పిస్తున్న 4 % రిజర్వేషన్లను రద్దు చేసింది. వారిని ఆర్థిక వెనుకబడిన వర్గం క్యాటగిరీలోకి చేర్చింద�
దేశంలో ఇక వీయనున్నది బీఆర్ఎస్ గాలి. దేశ స్వాతంత్య్రానంతరం చిరకాలం వీచిన కాంగ్రెస్ గాలి తేలిపోయింది. కొద్దికాలం పాటు ఉండిన ప్రతిపక్ష ఐక్య సంఘటనల గాలి పలచబడింది.
మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ఆయన కోటగిరిలో వక్ఫ్బోర్డు నిధులు రూ.25 లక్షలతో చేపట్టనున్న మైనార్టీ శ్మశాన వాటిక ప్�
జిల్లాలో పెండింగ్లో ఉన్న వివిధ రకాల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జెడ్పీ చైర్�
మైనార్టీ విద్యార్థులకు ఇస్తున్న పలు స్కాలర్షిప్లను రద్దు చేస్తూ కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై సొంత పార్టీ ఎంపీల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
దేశంలోని ప్రతి కుటుంబానికీ పక్కా ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీలు గుప్పించిన బీజేపీ, లక్షల మంది పేదల కొద్దిపాటి నీడను కూడా ధ్వంసం చేస్తున్నది. విద్వేష రాజకీయాలతో బుల్డోజర్ రాజ్ను సృష్టించి మైనారిటీల
మైనార్టీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే వారికి ప్రత్యేకంగా గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. పరీక్షల�