మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ఆయన కోటగిరిలో వక్ఫ్బోర్డు నిధులు రూ.25 లక్షలతో చేపట్టనున్న మైనార్టీ శ్మశాన వాటిక ప్�
జిల్లాలో పెండింగ్లో ఉన్న వివిధ రకాల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జెడ్పీ చైర్�
మైనార్టీ విద్యార్థులకు ఇస్తున్న పలు స్కాలర్షిప్లను రద్దు చేస్తూ కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై సొంత పార్టీ ఎంపీల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
దేశంలోని ప్రతి కుటుంబానికీ పక్కా ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీలు గుప్పించిన బీజేపీ, లక్షల మంది పేదల కొద్దిపాటి నీడను కూడా ధ్వంసం చేస్తున్నది. విద్వేష రాజకీయాలతో బుల్డోజర్ రాజ్ను సృష్టించి మైనారిటీల
మైనార్టీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే వారికి ప్రత్యేకంగా గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. పరీక్షల�
80% సబ్సిడీతో లక్ష, 70%తో 2 లక్షల రుణాలు ఐదు వేల మందికి మంజూరు చేసేలా ప్రణాళికలు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ అబిడ్స్, జూలై 12: రాష్ట్రంలోని మైనార్టీలు స్వయం ఉపాధి పొందేందుకు తెలంగాణ ప్ర�
జగిత్యాల : మైనార్టీల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల పట్టణ 11వ వార్డ్ అమీనాబాద్లో సీడీపీ నిధులు రూ.8 లక్షలతో షాదీఖాన�
గుమ్మడిదల,మే16 : మైనార్టీ సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ సర్కారు పెద్ద పీట వేస్తుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామశివారులోని మైనార్టీ స్మ
తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందని ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలో నర్సిఖేడ్లో పవిత్ర రంజాన్ తర్వాత జరుపుకొనే ఈద్ మిలా ప్ కార్యక్�
వనపర్తి టౌన్, మే 3 : తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం రంజాన్ పండుగను పురస్కరించుకొని వనపర్తి జిల్లా కేంద్రంలోని ఈ
ఖమ్మం : జిల్లాలో మైనారిటీ విద్యార్థులు 2021-22 విద్యా సంవత్సరానికి నేషనల్ మైనార్టీస్ ఫ్రీ మెట్రిక్ (1వ తరగతి నుంచి 10వ తరగతి), పోస్ట్ మెట్రిక్ విభాగంలో ఇంటర్మీడియట్ నుంచి పి.హెచ్.డి గవర్నమెంట్ లేదా గుర్తింపు పొం�
స్వయం ఉపాధికి 54.71 కోట్ల రుణాలు యజమానులుగా మారుతున్న డ్రైవర్లు సైకిళ్లపై తిరిగే ఫకీర్లకు మోపెడ్లు అందజేత హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అండదండలతో మైనారిటీల జీవితాల్లో కొత్త వెలుగుల�