హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): మైనార్టీల లక్ష సాయం దరఖాస్తులను ఆయా జిల్లాల అధికారులు పరిశీలిస్తున్నట్టు ఆ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 70, 80% సబ్సిడీ రుణాలకోసం ఇప్పటికీ 2,16,693 దరఖాస్తులొచ్చా యన్నా రు.
తాజాగా 100% సబ్సిడీతో లక్ష సాయం అందించాలని నిర్ణయించిందని గుర్తుచేశారు. వివరాలకు 98499 01127 సంప్రదించాలి.