మైనారిటీల పట్ల నిజమైన అభిమానం ఉండటం వేరు. వారిని వాడుకుని వదిలేయడం వేరు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి తరహాకు చెందిన నేత అయితే, కాంగ్రెస్ రెండో రకానికి చెందిన పార్టీ అని చెప్పాలి. స్వరాష్ర్టాన�
మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నిరుపేద మైనార్టీకు ప్రభుత్వము ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నిర్లక్ష్యం చేస్తున్నందున వెంటనే అర్హులైన నిరుపేదలస్తులకు -ప్రభుత్వం ప్రకటించిన పథకాలను అందించాలని నిజామాబాద్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్కు ఎంఐఎం కీలక సమయంలో హ్యాండిచ్చింది. ఉప ఎన్నికలో పట్టు కోసం పరితపిస్తున్న రేవంత్రెడ్డికి ఝలక్ ఇచ్చినట్టుగా ప్రచారం నుంచి మొదలుకొని, మ�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార పార్టీ అరాచకాలకు అంతులేకుండా పోతున్నది. ఓటర్లను ఒకవైపు నోట్లతో ప్రలోభపెడుతూనే మరోవైపు లొంగదీసుకుం టున్నారు. డబ్బులు ఎరవేసి లాగే ప్రయత్నం చేయడంతో పాటు పోలీసులత�
జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమని బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ అధ్యక్షుడు ఖాజా ముజీబుద్దీన్ అన్నారు. శుక్రవారం బోరబండలోని పలు మసీదుల వద్ద మాగంటి సునీతాగోపీనాథ్కు మద్దుతుగా బీఆర్ఎస్ మైన
మైనారిటీల ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని మాయమాటలు చెప్పినా వారంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రహ్మత్నగర్ డివిజన్ పరిధిలోని పలు బస్తీలకు
బీజేపీ మైనార్టీ మోర్చా సోషల్ మీడియా విభాగం మహిళా కన్వీనర్ రిదా ఖుద్దూస్ మంగళవారం కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఆమెతో పాటు సోషల్ మీడియా కో కన్వీనర్ మహ్మద్ బిస్ అలీ గుత్మి కూడా బీఆర్ఎస్�
దివంగత ఎమ్మెల్యే మాంగటి గోపినాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని మత సామరస్యానికి ప్రతీకగా నిలిపారని.. ఆ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ గోపన్న పేరు నిలబెట్టాలని జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మా
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. ఓవైపు శ్మశానవాటికకు స్థలం కేటాయిస్తున్నట్లు ఆగమేఘాల మీద ఉత్తర్వులు జారీచేసిన కాంగ్రెస్ సర�
సీఎం రేవంత్రెడ్డి పాలనలో మైనార్టీలకు రక్షణ కరువైందని బీఆర్ఎస్ నేత ముఖీద్చాందా ఆందోళన వ్యక్తంచేశారు. కొడంగల్లో దర్గాలు, ముస్లింల శ్మశానవాటికలు కూల్చడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
Nagarkurnool | కాంగ్రెస్ పార్టీలో ముస్లిం మైనార్టీలకు పార్టీ పదవులు ఇవ్వడం లేదని ఈసారైనా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని ముస్లిం మైనారిటీలకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్ష
తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ 2025 విద్యా సంవత్సరానికి గాను మైనార్టీ విద్యార్థుల కోసం సీఎం ఓవర్సీస్ పథకం ద్వారా అందిస్తున్న విదేశీ ఉపకార వేతనాలను సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల
యూపీఎస్సీ సివిల్స్-2026 కు సిద్ధమవుతున్న మైనార్టీ అభ్యర్థులు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ నియంత్రణలో పనిచేస్తున్న తెలంగాణ మైనార్టీస్ స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ప్రిలిమ్స్, మెయిన్స్ కు ఉచిత శిక్