Nagarkurnool | కాంగ్రెస్ పార్టీలో ముస్లిం మైనార్టీలకు పార్టీ పదవులు ఇవ్వడం లేదని ఈసారైనా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని ముస్లిం మైనారిటీలకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్ష
తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ 2025 విద్యా సంవత్సరానికి గాను మైనార్టీ విద్యార్థుల కోసం సీఎం ఓవర్సీస్ పథకం ద్వారా అందిస్తున్న విదేశీ ఉపకార వేతనాలను సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల
యూపీఎస్సీ సివిల్స్-2026 కు సిద్ధమవుతున్న మైనార్టీ అభ్యర్థులు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ నియంత్రణలో పనిచేస్తున్న తెలంగాణ మైనార్టీస్ స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ప్రిలిమ్స్, మెయిన్స్ కు ఉచిత శిక్
Bangladesh: దేశంలోని మైనార్టీలపై దృష్టి పెట్టాలని బంగ్లాదేశ్కు కౌంటర్ ఇచ్చింది ఇండియా. ఇటీవల బెంగాల్లో జరిగిన హింసపై బంగ్లా కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు ఇవాళ ఇండియా కౌంటర్ వ్యాఖ్య�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మైనారిటీలు స్వర్ణయుగాన్ని అనుభవించారు. నాడు వారి జీవితాల్లో వెలుగులు విరజిల్లగా ప్రస్తుత సీఎం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస�
Maktal | తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట వేసి మైనార్టీల అభివృద్ధికి పాటుపడింది కేసీఆర్ సర్కారేనని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మైనారిటీలకు సముచిత స్థానం దక్కలేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ.యాకుబ్ పాషా అన్నారు. బుధవారం ఓ ప్రకటనలో ఆయ�
మైనార్టీ యువతకు ఉపాధి కల్పనలో కాంగ్రెస్ సర్కారు (Congress) మొండి చేయి చూపుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. అధికారంలోకి వస్తే వంద శాతం సబ్సిడీతో ఉపాధి కల్పన పథకాలు ప్రవేశపెడుతామంటూ మేనిఫెస్టోలో ప్రకటించి, ఓడ ది�
నాలుగేండ్ల క్రితం నుంచి గతేడాది వరకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ మైనార్టీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం వందల కోట్ల నిధులు కేటాయించింది. 2018-19లో చిన్నతరహా ఉపాధి పరిశ్�
Kiren Rijiju: దేశంలో మైనార్టీల పట్ల ఎటువంటి వివక్ష లేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. దేశం గురించి మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత ఇమేజ్పై ప్రభావం �
బంగ్లాలో రాజకీయ తుఫాను చెలరేగి షేక్ హసీనా ప్రభుత్వం పతనమై వందరోజులు దాటింది. ఈ వంద రోజుల్లో భారత్తో సంబంధాలు అంతకంతకూ దిగజారుతున్న సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
ఆదివాసీ, దళితులు, మైనార్టీలు, వివిధ వర్గాల ప్రజల హక్కుల కోసం, ఆదివాసీ ప్రాంతాల్లోని సుసంపన్నమైన ఖనిజ సంపదను పరిరక్షించడం కోసం ప్రొఫెసర్ సాయిబాబా జీవితాంతం పోరాడారని పలువురు వక్తలు పేర్కొన్నారు. హైదరాబ�
Mallikarjun Kharge | మైనారిటీలను బీజేపీ లక్ష్యంగా చేసుకుంటోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. వారిలో భయాన్ని కలిగించడానికి బుల్డోజర్లను ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ పాలిత రా�