రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో మరింత దూకుడు పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఒకవైపు, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎమ్మెల్స�
బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్న ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి సోమవారం ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతు పలికారు.
ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన 24 ఏండ్ల తెలంగాణ విద్యార్థిపై దాడి జరిగింది. ఇండియానా రాష్ట్రం వాల్పరైసో నగరంలోని పబ్లిక్ జిమ్లో వరుణ్ రాజ్పై ఒక వ్యక్తి కత్తితో దాడి చేశాడు.
కాంగ్రెస్లో డబ్బులున్న వారికి, కొత్తగా వచ్చిన వారికే టికెట్లు ఇస్తున్నారని మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత నాగం జనార్దన్రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలతో తాను ఆ పార్టీకి రాజీన�
జిల్లాలో కాంగ్రెస్కు బిగ్ షాక్ తగిలింది. యువజన సంఘాల నేత, తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత జిట్టా బాలకృష్ణారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు నిర�
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఆఫీస్ బేరర్ల ఓటింగ్ శుక్రవారమే కావడంతో.. ఎన్నికల బరిలో ఉన్న నాలుగు ప్యానల్స్ తమ ప్రయత్నాలు వేగవంతం చేశాయి.
పిల్లలకు పుష్టికరమైన ఆహారంతో కడుపు నింపితేనే వారు చదువుపై మనస్సు నిమగ్నం చేస్తారని, ఆపై ఆటపాటల్లో రాణిస్తారని భావించిన సీఎం కేసీఆర్ బ్రేక్ఫాస్ట్ పథకానికి రూపకల్పన చేశారు. అమ్మలా ఆలోచించి ప్రారంభిం�
Hyderabad | అర్హులైన పేదవారికి డబుల్ ఇండ్లను కేటాయించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ పరిధిలో రెండో విడత డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి బల్దియా ఏర్పాట్లు చేయగా... పలు ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మ
కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తెగా లాస్యనందిత నియోజకవర్గ ప్రజలకు సుపరిచితం. గతంలో 2015లో జరిగిన బోర్డు ఎన్నికల్లో నాలుగో వార్డు నుంచి పోటీ చేసిన అనుభవం ఉంది.
ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బండారి లక్ష్మారెడ్డి పేరును ప్రకటించడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు సోమవారం టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.