ఓ గురుకుల టీచర్ సమయస్ఫూర్తి 40 మంది విద్యార్థులను ప్రాణపాయం నుంచి కాపాడింది. వరద ప్రమాదాన్ని ముందే గ్రహించి, ముందు జాగ్రత్తగా ఆయన తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులు ప్రాణాలతో బయటపడ్డారు. ఇటీవల కురిసిన వర�
విద్యాశాఖపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం శుక్రవారం జరగనున్నది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షత ఏర్పాటుచేసిన ఈ మంత్రివర్గ ఉపసంఘంలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎర్రబెల్ల�
కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ తండ్రి ఎల్ గం గారం (ఎల్జీ రాం) (92) వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ మంగళవారం తెల్లవారుజామున జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో కన్నుమూశారు.
తెలంగాణ పాటల కెరటం నేలకొరిగింది. తెలంగాణ ఉద్యమం, పునర్నిర్మాణంలో ప్రజల ఆకాంక్షకు నిలువెత్తు పతాకమై ఎగిసిన ఆ గళం ఇక సెలవంటూ మూగబోయింది. తెలంగాణ యువ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సా�
మండల కేంద్రంలోని 30 పడకలుగా ఉన్న ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకలకు అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజ�
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా మంచినీళ్ల పండుగను నిర్వహించనున్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో మిషన్ భగీరథ విజయోత్సవ సభ ను నిర్వహిస్తారు. ముఖ్య అతిథులుగా మంత్రులు �
హాజీపూర్ మండలం గుడిపేట గ్రామంలో వైద్య కళాశాల నిర్మాణానికి రాష్ట్ర వైద్యశాఖ నుంచి (సోమవారం) అనుమతులు రావడంతో పాటు మంచిర్యాలలోని మార్కెట్ యార్డు ఆవరణంలో 380 పడకల దవాఖాన నిర్మాణానికి టెండర్ ప్రక్రియ మొద�
ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ గీత కార్మికులను గుర్తించలేదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ గౌడలను గుర్తించి వారి అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించారని, సీఎం కేసీఆర్ ప్రభుత్వం చరిత్రలో న
రాష్ట్రస్థాయిలో ఉత్తమ పంచాయతీలుగా ఎంపికైన గ్రామాలకు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దయాకర్రావు అవార్డులు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ స్ట�
Minister KTR | వరంగల్కు చెందిన మెడికో ప్రీతి కుటుంబాన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బుధవారం పరామర్శించారు.
నూతనంగా ఏర్పడిన వర్ధన్నపేట మున్సిపాలిటీకి స్వచ్ఛసర్వేక్షణ్ అవార్డు దక్కింది. కేంద్ర ప్రభుత్వం 15వేల జనాభా కలిగిన మున్సిపాలిటీల విభాగంలో వర్ధన్నపేటను ఎంపిక చేసింది. మంత్రి కేటీఆర్ గురువారం హైదరాబాద్�