చెన్నూర్ నియోజకవర్గంలో “ఖద్దరు బట్టలు.. కరెన్సీ నోట్లు” ఉన్న వారికే రాష్ట్ర మంత్రి వివేక్ వెంటకస్వామి విలువ ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంస్థ అయిన ఎన్ఎస్యూఐ నాయకులు ఆరోపించార�
ప్రజాపాలన పాలకులపై పౌరులు తిరుగుబావుటా ఎగరవేశారు.. 19 నెలల కాంగ్రెస్ పాలనలో సమస్యలపై ఏకరువు పెడుతూ వస్తుండగా...సోమవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మేయర్, మంత్రులను ఘొరావ్ చేసి కడిసిపారేశారు..
Meenakshi Natarajan | పాదయాత్ర అంటే ఏం చేస్తారు? ప్రజలను కలుస్తూ.. వారితో మాట్లాడుతూ కష్టసుఖాలు తెలుసుకుంటారు. బాధల్లో ఉన్నవాళ్లకు భరోసా ఇస్తారు.. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పాద్రయాత్రలో అ
‘నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే రాజు.. ఆ రాజుకు మంత్రుల సహాయం అవసరమైతే చేసి పెడతాం’ అని కార్మికశాఖ మంత్రి జీ వివేక్ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావుపై పరోక్షంగా వ్యాఖ్యానించారు.