సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో స్విమ్మింగ్ పూల్ లేక ఈత నేర్చుకోవడానికి ఇక్కడి యువతతో పాటు పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతేడాది జూలై 7న హుస్నాబాద్ మినీ స్టేడియాన్ని పరిశీలించిన సందర్భ�
నాలుగు రోజుల కింద ట మంత్రి వాకిటి శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న మక్తల్ నియోజకవర్గం అమర చింత మండలంలోని పాంరెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు అధికార పార్టీ అధ్యక్షుడితోపాటు మరో ముగ్గు రు నాయకుల�
ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు సకాలంలో అందకపోతే ఆందోళన చెందవద్దని అవసరమైతే తన సొంత ఇంటిని అమ్మి మీకు బిల్లులు అందిస్తానని మంత్రి వాకిటి శ్రీహరి ఒక పక్క ప్రజలకు మాటలు చెబుతున్నార�
మంత్రి వాకిటి శ్రీహరికి రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. మంగళవారం వనపర్తి జిల్లా అమరచింత మండలంలో రూ.6 కోట్లతో చేపట్టనున్న చంద్రఘడ్ ఎత్తిపోతల పథకం మరమ్మతులకు మంత్రి భూమిపూజ చేశారు.
బయటి రాష్ట్రాల నుంచి చేప పిల్లలను కొనకుండా చేపల సీడ్ను మనమే ఉత్పత్తి చేయాలని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. రాష్ట్రంలోని జలాశయాలు, చెరువుల్లో వేయడానికి ఏటా 85 కోట్ల చేప పిల్లలు అవసరంకాగా మనదగ�
మంత్రి పొంగులేటి మీడియా సమక్షంలో సహచర మంత్రిపై చూపిన అనుచిత ప్రవర్తనపై బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. మీడియా ముందు ఉన్నామనే సో యి లేకుండా కాగితాలను మంత్రి ముఖాన విసిరికొట్టారు.
మంత్రి వాకిటి శ్రీహరి కాన్వాయ్లోని వాహనం బోల్తా పడిన సంఘటన మక్తల్ మండలం ఉప్పరపల్లి గ్రామ స్టేజి సమీపంలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ప్ర త్యక్ష సాక్షులు అందించిన సమాచారం ప్రకారం.. మంత్రి వాకిటి శ్
మంత్రి వాకిటి శ్రీహరి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మాని నోరు అదుపులో పెట్టుకోవాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి హితవు పలికారు. మక్తల్లో తన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మ
ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశ కార్యకర్తలకు కనీ స వేతనం రూ.18 వేల నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆశ కార్యకర్తలు మంత్రి వాకిటి శ్రీహరి ఇంటిని ముట్టడించారు.
Asha Workers | తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఇంటిని సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ముట్టడించారు.
పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. నారాయణపేట జిల్లా ఊ టూర్ మండలం పులిమామిడిలో విద్యుత్ సబ్స్టేషన్ భూమిపూజకు హాజరయ్యారు. అనంతరం సర్పంచ్ త్రివేణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన స�
బీజేపీ నాయకులు శవరాజకీయాలు చేయడం మానుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి హితవు పలికారు. గురువారం హైదరాబాద్లో మీడియాతో ఆయన మాట్లాడారు. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డు ఎస్టీ రిజర్వుడు కాగా చందాపూర్