మహబూబ్నగర్కు వచ్చేనెల 4న సీఎం కేసీఆర్ రానున్నారని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చే యాలని, ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలని అధికారుల ను ఆదేశించారు.
అయ్యప్పస్వామి ఆశీస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని లారీ అసోసియేషన్ కా ర్యాలయం సమీపంలో గురువారం అయ్యప్ప పడిపూజా మహోత్సవాన్ని భక్తి�
హైదరాబాద్ వేదికగా జరిగిన రిలయన్స్ ఫుట్బాల్ చాంపియన్షిప్లో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ ప్లేయర్లు జయకేతనం ఎగరవేశారు. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో తెలంగాణ టీమ్ 4-0తో లయోల కాలేజీపై ఘన విజయం సాధించింది.
రాష్ర్టాలకు అతీతంగా సీఎం కేసీఆర్కు మద్దతు లభిస్తున్నదని, దేశ ప్రజలు బీఆర్ఎస్ను కోరుకొంటున్నారని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణలో కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చిన సీఎ�
రాష్ట్రవ్యాప్తంగా లారీ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు, పర్యాటక మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు ఆద�
ప్రస్తుత సమాజంలో చిన్నారులు వీడియో గేమ్లు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారని అలాంటి వారిని క్రీడలకు దగ్గర చేసేందుకు స్పోర్ట్స్ ఫర్ ఆల్ (ఎస్ఎఫ్ఏ) ఎంతగానో దోహదపడుతుందని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. కలాం స్ఫూర్తిగా అందరూ అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
మూడేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్ను హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ)తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది.
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ టీఆర్ఎస్లోకి భారీగా చేరికలు మహబూబ్నగర్ టౌన్, ఆగస్టు 28 : రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజలు అండగా ఉన్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్�
పారా అథ్లెట్ను అభినందించిన మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, ఆట ప్రతినిధి: బెంగళూరు వేదికగా జరిగిన నాల్గవ ఇండియన్ ఓపెన్ జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ అథ్లెట్ లోకేశ్వరి పత�
వృత్తిదారుల బలోపేతానికి ప్రభుత్వం కృషి ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ యాదాద్రి జిల్లాలో రాష్ట్రంలోనే తొలి నీరా కేంద్రానికి శంకుస్థాపన భువనగిరి కలెక్టరేట్, జూలై 29: వృత్తిదారుల బలోపేతానికి తె�
తల్లిని చంపి బిడ్డను బతికించారన్నది మీరే కదా! మోదీజీ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే సోషల్ మీడియాలో చెడుగుడు ఆడుకొన్న నెటిజన్లు హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి �
ప్రతి గ్రామంలో క్రీడామైదానాలను అభివృద్ధి చేయాలి అధికారులకు పర్యాటక, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశాలు హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక, క్రీడా రంగాల్లో విప్లవాత్మ�