స్కోచ్ అవార్డులు రావడంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఒకప్పుడు అత్యంత వెనుకబడిన, పేద, వలసల జిల్లాగా పేరొందిన మహబూబ్ నగర్ నేడు వివిధ అ�
ఉమ్మడి జిల్లాలో 824 కేంద్రాలు ఏర్పాటు పక్క రాష్ర్టాల నుంచి ధాన్యం రాకుండా చూడాలన్న రైతులు యాసంగిలో పండిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలో పండిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుం
గన్నీ బ్యాగులు, వాహనాల కొరత లేకుండా చూడాలి ఇతర రాష్ర్టాల నుంచి ధాన్యం రాకుండా చెక్పోస్టులు ఏర్పాటు చేయాలి కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, ఏప్రి
రాష్ట్ర ప్రతిష్ఠ దిగజార్చేవారిపై కఠిన చర్యలు వరుసగా తప్పుచేస్తే పీడీ యాక్ట్ కేసులు పబ్బులకు మంత్రి శ్రీనివాస్గౌడ్ హెచ్చరిక పబ్బుల యజమానులతో సమావేశం మత్తు దందా చేసేవారు రాష్ట్రం విడిచి వెళ్లండి హై�
యాసంగి ధాన్యం కొనాల్సిందే.. 8న ప్రతి ఇంటిపై నల్ల జెండా ఎగరేయాలి సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో పోరాటం చేద్దాం పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, ఏప్రిల్ 4 : తెలంగాణ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో
హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ సీనియర్ మహిళల హ్యాండ్బాల్ చాంపియన్షిప్ టైటిల్ను హిమాచల్ ప్రదేశ్ కైవసం చేసుకుంది. సరూర్నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో హిమాచల్ 20-10 తేడాతో ర
జాతీయ సీనియర్ మహిళల హ్యాండ్బాల్ టోర్నీ హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ సీనియర్ మహిళల హ్యాండ్బాల్ చాంపియన్షిప్లో తెలంగాణ కాంస్య పతకంతో ఆకట్టుకుంది. టోర్నీలో టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన తెల
గౌడ సంఘాల ప్రతినిధులతో మంత్రి శ్రీనివాస్గౌడ్ నెక్లెస్రోడ్డులోని నీరాకేఫ్ పనులు పరిశీలించిన మంత్రి హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): గీత వృత్తిని, వృత్తిదారులను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్న
హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీసుకురాబోతున్న క్రీడా పాలసీలో వ్యాయామ ఉపాధ్యాయుల(పీఈటీ)కు ప్రాధాన్యం కల్పిస్తామని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. గురువా
ఎవరికీ నష్టం కలిగించం క్రీడా, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, మార్చి 24 : మీరు అందించిన సహకారంతోనే అప్పన్నపల్లి వద్ద రెండో బ్రిడ్జి నిర్మాణ పనులు మరింత వేగంగా జరుగుతున్నాయని, మీ త్యాగంత
అధికారులకు మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశాలు హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ వద్ద నిర్మించిన బౌద్ధ క్షేత్రం బుద్ధవనం ప్రాజెక్టు పనులు పూర్తిచేసి ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని మంత�
పలు ఆలయాల్లో కనులపండువగా వేంకటేశ్వర స్వామి కల్యాణం భారీగా హాజరైన ప్రజలు తన్మయత్వం చెందిన భక్తులు మార్మోగిన గోవింద నామస్మరణ మహబూబ్నగర్ రూరల్, మార్చి 18 : మహబూబ్నగర్ రూరల్ మండలంలోని మన్యంకొండ క్షేత్
రాష్ట్ర స్థాయి సీనియర్ చాంపియన్షిప్ మహబూబ్నగర్ టౌన్: రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషుల కబడ్డీ టోర్నీలో మహబూబ్నగర్ జట్టు విజేతగా నిలిచింది. జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానంలో బుధవారం హోరాహోరీగా జ�