రాష్ట్రంలోని తాటి, ఈత, ఖర్జూర, గిరుక తాటి చెట్లకు నంబర్లు వేయాలని, ఆగస్టు 31లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో �
రాష్ట్రంలో జ రుగుతున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై గులాబీ గూటికి వలసలు వస్తున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ రూరల్ మండలంలోని ఓబ్లాయిపల్లి గ్రామానిక�
సీపీఎస్ను రద్దు చేసి, పాత పెన్షన్ను పునరుద్ధరించేందుకు తగిన సహకారం అందించాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ను తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ సంఘం (టీఎస్సీపీఎస్ఈయూ) కోరింది.
బీఆర్ఎస్లోకి చేరికలు జోరందుకున్నాయి. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై ప్రధాన పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గులాబీ కండువాలు కప్పుకొంటున్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం గిరిజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లో మంత్రి శ్రీనివాస్గౌడ్తోపాటు ఎమ్మెల్యేలు పాల్గొన�
‘పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణ ప్రజల మెరుగైన జీవన విధానానికి సీఎం కేసీఆర్ బలమైన పునాదులు వేశారు. పట్టణ ప్రగతితో పట్టణాలు పరిశుభ్రంగా మారాయి. పచ్చదనం కమ్ముకున్నది. పౌరులకు మెరుగైన పాలన అందించే దిశగా అ
రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు సంబురంగా సాగుతున్నాయి. శుక్రవారం ఉమ్మడి జిల్లాలో నిర్వహించిన పట్టణ ప్రగతి పండుగలా సాగింది. పలు చోట్ల ట్రాక్టర్లతో ర్యాలీలు తీశారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ హయాంలో ప్రగతి పరుగులు పెడుతున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. తె లంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం మహబూబ్నగర్ స్టేడియం గ్రౌండ్స్ నుంచ
ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి పార్టీ మార్పు ప్రచారం ఒట్టిదేనని తేలిపోయింది. రెండ్రోజులుగా మీడియాలో పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారం జోగుళాంబ గద్వాల జిల్లాలో సీఎం కేసీఆర్ సభకు ఎమ్మెల్సీ కూచకుళ
ఆకలితో ఉన్నప్పుడు ఒక్క ముద్ద అన్నం పెట్టిన వారిని మన జీవితంలో మర్చిపోలేము. అలాంటిది మా ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడు తిప్పని ఆసుపత్రులు లేవు. అప్పుడు దినదిన గండంలా గడిచేది మా కుటుంబానికి. ఆ పరిస్థితుల్లో మ�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలమూరు జిల్లాలో సీఎం కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో కొత్త చరిత్ర సృష్టించామని ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. తెలంగాణ వచ్చినంక పాలమూరులో ఏం మా
దేశంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన పరివర్తనను సాధించేందుకు భారత రాష్ట్ర సమితి () అప్రతిహతంగా పురోగమిస్తుందని పార్టీ ప్రతినిధుల సభ ప్రకటించింది. భారతీయ సమాజం వికాసం ఆశించిన స్థాయి లో జరగడంలేదని.. దేశంలో అ�
మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్తకొత్త ఆవిష్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఎం తైనా ఉన్నదని.. ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్లోనే సాధ్యమవుతుందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌ డ్ అన్నారు.