మహబూబాబాద్ : యాసంగింలో పండించిన వరి ధాన్యం సేకరణకు సంబంధించి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్.. కలెక్టర్ శశాంకతో పాటు ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించార�
హనుమకొండ : జిల్లాలోని శాయంపేట మండలం మందారిపేట కస్తూర్బా పాఠశాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందడం పట్ల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ తీవ్ర సంతాప�
హైదరాబాద్ : కులరహిత సమాజం కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప నేత డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ అని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మంగళవారం జగ్�
హైదరాబాద్, ఏప్రిల్ 01 : గత రెండేళ్లుగా కరోనా కష్టాలు పడుతున్న ప్రజలకు శుభాలను ఇచ్చే శుభకృత్ నామ సంవత్సరం వచ్చిందని, కష్టాల నుంచి బయటపడి ప్రజలు సుఖ, సంతోషాలతో జీవించాలని గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి ర
మహబూబాబాద్ : గిరిజనుల రిజర్వేషన్లపై చెల్లప్ప కమిషన్ ని 2015 లో ఏర్పాటు చేసిన గొప్ప సీఎం కేసీఆర్. 2016లో చెల్లప్ప కమిషన్ గిరిజన రిజర్వేషన్లు 10 శాతం ఉండాలని నివేదికను అందజేసిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవ
మహబూబాబాద్ : తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఆర్య వైశ్యులకు ప్రాధాన్యత పెరిగిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్లో ఆర్య వైశ్య మహాసభ, మహబూబాబాద్ జిల్లా నూతన కార్య
హైదరాబాద్ : తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బతుకమ్మ
హైదరాబాద్, మార్చి 08 : దేశంలో మహిళల కోసం అత్యధికంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని, అంగన్ వాడీలకు సైతం దేశంలోనే అత్యధిక వేతనాలు కూడా ఇస్తున్నామని స్త్రీ, శిశు సంక్షేమ శ
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణలోని మహిళలకు సరైన గుర్తింపు వచ్చిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘కేసీఆర్ మహిళబంధు’ పేరిట వేడ
హైదరాబాద్, మార్చి 07 : రాష్ట్ర బడ్జెట్లో జనాభాలో సగం కంటే ఎక్కువగా ఉన్న మహిళలు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల సంక్షేమం కోసం అధిక నిధులు కేటాయించారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ �
హైదరాబాద్ : మహిళలు ఆకాశంలో సగం ఉన్నా..గత ప్రభుత్వాలలో అవకాశాల్లో అట్టడుగున ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక 70 ఏండ్లలో సాధ్యం కానిది సీఎం కేసీఆర్ ఏడేండ్లలో సుసాధ్యం చేశారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి �
హైదరాబాద్ : ప్రత్యేక పద్దు చట్టం-2017 కింద గిరిజన జనాభాకు అనుగుణంగా ఆయాశాఖలను కేటాయించిన నిధులను సద్వినియోగం చేయాలని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం దామోదర సంజీవయ్�
మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని దేవాలయాలను పునర్నిర్మాణం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని గుళ్లకు కూడా దూప దీప నైవేద్యాల కోసం నిధులు కేటాయిస్తూ వాటికి పునర్వైభవం తీసుకువస్తున్నారని గిరిజన �