CM KCR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల 27న మహబూబాబాద్లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంల�
Minister Satyavathi | ముదిరాజ్ల గురించి ఆలోచించిందే ముఖ్యమంత్రి కేసీఆరేనని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఎస్ఆర్ గార్డెన్లో జడ్పీటీసీ జోరుక సదయ్య ముదిరాజ్ అధ్యక్షతన మ
రాష్ట్రంలో 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేయాలన్న ప్రతిపాదనలకు కేంద్రం ఎట్టకేలకు ఆమోదముద్ర వేసింది. వీటి అప్గ్రేడేషన్ కోసం స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి కేంద్ర అధికారులకు లేఖలు �
Minister Dayakar Rao | బీఆర్ఎస్ ప్రతినిధుల సభలను దిగ్విజయంగా నిర్వహించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పార్టీ శ్రేణులను ఆదేశించారు. మంత్రి సత్యవతిరాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్తో కలిసి వరంగల్ ఉ�
Minister Koppula | సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో వెయ్యికిపైగా సంక్షేమ గురుకులాలు, వేలాది హాస్టళ్లను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అత్యుత్తమ ప్రమాణాలతో పోషణతో పాటు విద్యనందిస్తున్నది.
MLC Kavitha | ములుగు జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని, అయినా ఎలాంటి స్పందనా లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. వర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూమి
Minister Satyavathi | నిరుపేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యనందించేందుకే ప్రభుత్వం గురుకుల విద్యాలయాలను విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్ర
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: మంత్రి సత్యవతి హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు చేరడం ప్రభుత్వం విద్యావ్యవస్థకు ఇస్తున్న ప్రాధాన్యాని�
హైదరాబాద్ : పాలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో 22 మంది కూలీలు పొలాల్లో చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్.. వెంటనే సీఎస్తో మాట్లాడి వారిని రక్షించాలని ఆదేశించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన ఎన్డీ�
జయశంకర్ భూపాలపల్లి : సీఎం కేసీఆర్ పాలనలోనే సర్పంచులకు గుర్తింపు వచ్చిందని గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సీఆర్ నగర్లో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్ర�
మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్లో WELLS FARGO, UNITED WAY స్వచ్ఛంద సంస్థల సహకారంతో 70 లక్షల రూపాయల వ్యయంతో క్రిటికల్ కేర్, కొవిడ్ రోగుల చికిత్స కోసం నిర్మించిన అత్యాధునిక 36 పడకల భవనాన్ని మంత్రులు సత్యవతి
హైదరాబాద్ : నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం తిమ్మారెడ్డిపల్లిలో లంబాడీల ఆరాధ్య దైవం గురు లోకమసంద్ మహరాజ్ జాతర ఆదివారం జరిగింది. జాతరకు గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎక్సైజ్ శాఖ మంత్రి వీ