మేడ్చల్లో చెల్లని రూపాయి.. మహేశ్వరంలో చెల్లుతుందా అని మంత్రి, బీఆర్ఎస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ అభ్యర్థి సబితారెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని మాదాపూర్, కొల�
Minister Sabitha Reddy | పుట్టిన బిడ్డనుంచి చివరి మజిలీ వరకు ప్రతి ఒక్కరికీ సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అందుతున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని కౌకంట్లలో బ
భూ నిర్వాసితులకు తెలంగాణ సర్కార్ అండగా ఉంటుందని మంత్రులు పట్లోళ్ల సబితారెడ్డి, పట్నం మహేందర్రెడ్డి అన్నారు. షాబాద్ మండలంలోని సీతారాంపూర్ పారిశ్రామికవాడలో భూములు కోల్పోయిన 335 మంది కౌలు రైతులకు శనివ�
Minister Sabitha Reddy | తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ రోడ్ల అభివృద్ధికి పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితారెడ్డి (Minister Sabitha Reddy) అన్నారు.
సనత్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.15 కోట్ల వ్యయంతో పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పేదలు అధికంగా నివసిస్తున్న బన్�
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నారని , రాష్ట్రానికి ఆయనే శ్రీరామ రక్ష అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Reddy) అన్నారు.
భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా ఉమ్మడి జిల్లాలో శనివారం నిర్వహించిన ‘కోటి వృక్షార్చన’తో పుడమితల్లి పులకరించింది. సబ్బండ వర్ణాలు కదం తొక్కి మొక్కలు నాటగా పల్లెలు, పట్టణాలు సందడిగా మారాయి.
Minister Sabitha Reddy | ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు శనివారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా చిల్కూర్ ఫారెస్ట్ బ్లాక్ పరిధిలోని మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్
Minister Sabitha Reddy | ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ (CM KCR) పని చేస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీతోనే ఉజ్జలమైన భవిష్యత్ ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha reddy) అన్నారు.
సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో రాష్ట్ర విద్యారంగంలో గుణాత్మకమైన మార్పు వచ్చిందని, పేదలకు నాణ్యమైన విద్య చేరువైందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. మన ఊరు-మన బడి తో ప్రభుత్వ పాఠశాలల రూ�
Minister Sabitha Reddy | పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indrareddy) తెలిపారు.
Minister Sabitha Reddy | అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabtiha Indrareddy) అన్నారు.
సకల హంగులతో అత్యద్భుతంగా ముస్తాబైంది రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం. శంషాబాద్ హుడాకాలనీలో విశాలమైన స్థలంలో కార్యాలయ భవనాన్ని నిర్మించారు.