‘వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ వద్దు.. మూడు గంటలు చాలు’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరసనలు కొనసాగుతున్నాయి. మూడోరోజు గురువారం రాస్తారోకోలు, ధర్నాలతో ఉమ్మడి జిల్లా దద్దర
పైసా ఖర్చు లేకుండా పేదలకు ప్రభుత్వం నాణ్యమైన వైద్యం అందిస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లెలగూడలో తెలం�
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను (Telangana decade celebrations) పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ 2కే రన్ను (Telangana 2k run) ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్తోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉత్సాహంగా రన్ కొనసాగింది.
అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సుపరిపాలనను సాగిస్తూ అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా శనివారం సు�
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు రంగారెడ్డి జిల్లాలో అంగ రంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు జిల్లా వ్యాప్తంగా పారిశ్రామిక ప్రగతి ఉత్సవం కనుల పండువగా కొనసాగింది. జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్�
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ ప�
minister sabitha | కండ్ల ముందే వనపర్తి జిల్లా అభివృద్ధి కనిపిస్తుదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు పలువురు మంత్రులతో కలిసి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభోత్సవం చేశా�
రెండో దశ మెట్రో వే అందుబాటులోకి వస్తే రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మరింత అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో �
కంటివెలుగు రెండో విడుత కార్యక్రమాన్ని జనవరి 18 నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు.
Minister Sabitha reddy | మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకుపోతున్నది. నియోజకవర్గ వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిథులు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.
Assembly session | ఐదు రోజుల విరామం అనంతరం శాసనసభ, శాసనమండలి తిరిగి నేడు సమావేశమవనుంది. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్తు సవరణ బిల్లుపై ఉభయసభల్లో స్వల్పకాలిక చర్చ జరుగనున్నది.
Minister Sabitha reddy | విద్యావ్యవస్థలో దేశమంతా తెలంగాణ వైపు చూస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కరోనా సమయంలో టీచర్లు చేసిన కృషిని సమాజం ఎప్పటికీ మర్చిపోదని చెప్పారు.