కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే జిల్లాకు చెందిన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబుక�
రాష్ర్టానికి మంత్రిగా ఉన్నప్పటికీ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం హుస్నాబాద్లోని లక్ష్మీ గార్డెన్స్
సిద్దిపేట-ఎల్కతుర్తి ఎన్హెచ్కు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జాతీయ రహదారిగా నామకరణం చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం పీవీ స్వగ్రామం వంగరలో శనివ
MLA Sanjay Kumar | రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar)ను జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్కుమార్(MLA Sanjay Kumar) ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ స�
కాంగ్రెస్ 50 ఏండ్ల పాలనలో రోజుకు 6 గంటల విద్యుత్తే ఇచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కే తారకరామారావు ఎద్దేవా చేశారు. తమ అసమర్థత, చేతకానితనాన్ని కాంగ్రెస్ పార్టీనే స్వయంగా ఒప్పుకున్నదని అన్నారు. గురువారం అ�
కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో బీసీల సమగ్ర కులగణను నిర్వహించాలని, బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డ�
ఉమ్మడి మెదక్ జిల్లాలో అధికారుల బదిలీలకు రంగం సిద్ధమవుతున్నది. ఏండ్ల తరబడి ఒకే దగ్గర పనిచేసిన జిల్లా, మండల స్థాయి అధికారుల బదిలీలు తప్పవనే చర్చ జోరుగా వినిపిస్తున్నది. మెదక్ జిల్లా ఎస్పీ రోహిణిని హైదరా
రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు కచ్చితంగా న్యాయం చేస్తామని, అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ప్రజాభవన్లో ప్రజావాణి సందర్భంగా తెలంగాణ స్టేట్ ఆట
Minister Ponnam : ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణి(Prajavani)కి మంచి స్పందన వచ్చిందని రవాణా, బీసీ సంక్షేమ శాక మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియా పాయింట్లో వివరాలను వెల్ల�
హైదరాబాద్లోని బస్ భవన్ను (Bus Bhavan) ఆటో కార్మికులు (Auto Workers) ముట్టడించారు. మహాలక్ష్మి పథకంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని, దానిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజా భవన్లో ప్రజావాణి (Praja Vani) కొనసాగుతున్నది. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దీంతో ప్రజాభవన్కు (Praja Bhavan) రెండు వైపులా భారీ సంఖ్యలో జనాలు బారులు తీరారు.
ప్రభుత్వం ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆటో కార్మిక కుటుంబాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. పెరిగిన డీజిల్ ధరలతో ఇప్పటికే సతమతమవుతున్న తమపై ప్రభుత్వ నిర్ణయం మూలి�
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రిగా పొన్నం ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య బాధ్యతలు చేపట్టారు.
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రిగా పొన్నం ప్రభాకర్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం భవనం ఐదో అంతస్తులో తనకు కేటాయించిన ప్రత్యేక చా�