Vodithala Satish kumar | హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం దేనని, మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని సైతం నిర్మించిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
విశ్వావసునామ సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలతో ప్రజలు సుఖ సంతోషాలతో గడపాలని బీసీ సంక్షేమం, రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు.
అర్హులందరికీ రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ చేస్తామని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. ఆదివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా ప్రజాప్రతిని�
ఏసుప్రభు ఆలోచన విధానంతో మనందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని రవాణా,బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో సోమవారం క్రిస్మస్ వేడుకలు నిర్వహించార�
కలెక్టరేట్లో గురువారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్ లు హైదరాబాద్ జిల్లాకు చెందిన 81 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగుల�
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో మెరుగైన సౌకర్యాలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం సిద్దిపేటలోని కేసీఆర్నగర్లోని మహాత్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ పనుల్లో జాప్యం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్లో పనులు నెలల తరబడి కొనసాగుతుండటంతో బస్టాండ్ ప్లాట్ఫామ్లను అధికార�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కోరారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి,
బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. మండలంలోని మధ్య తరహా ప్రాజెక్టు శనిగరంలో కలెక్టర్ మనుచౌదరితో కలిసి చే�
మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్లతో కూడిన నగర ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్, అధికారుల బృందం దక్షిణ కొరియాకు వెళ్లనున్నది.