రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎవరికివారే మంత్రి అన్నట్టుగా పరిస్థితి తయారైంది. చివరకు అసలు మంత్రులు కూడా ఇతర ఎమ్మెల్యేల ను వీరిని మంత్రులుగా భావించండి అంటూ అధికారులతో చెప్తున�
మెట్ట ప్రాంతానికి గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల ద్వారా సాగునీళ్లు అందిస్తామని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మం డలంలోని పోతారం(జే) గీత
నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. నల్లగొండ డిపోలో నూతన ఏసీ బస్సు�
భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, పోలీస్, వాటర్వర్క్స్, విద్యుత్, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. విధి నిర్వహణలో
సాంచా సప్పుళ్లతో సిరులు పొంగిన నేల.. ఇప్పుడు ఉరితాడు ముందు ఊగిసలాడుతున్నది. బంగారు వర్ణాల చీరలతో మెరిసిన మరమగ్గాలు.. ఇప్పుడు తుక్కు కింద తూకమవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్లతో జ�
వేసవి సెలవులు ముగిశాయి. బడులు తెరుచుకోనున్నాయి. హైదరాబాద్ జిల్లాలో బుధవారం అన్నీ ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది విద్యాసంవత్సరం షురూ కానుంది.
ఆటో డ్రైవర్లపై దెబ్బ మీద దెబ్బ పడుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచి ఆటోవాలాల బతుకు ధీనస్థితిలోకి వెళ్లిపోయింది. మహిళలకు ఉచిత బస్సు స్కీం ప్రవేశపెట్టడంతో ఆటోల చక్రాలకు బంధనాలు పడ్డాయి
రామగుండం ఎన్టీపీసీ నుంచి ఖమ్మం జిల్లాకు ఫ్లైయాష్ తరలింపులో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆరోపణలు చేశారు. రోజూ రూ. 50 లక్షల దాకా ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్న�
ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. శనివారం సాయంత్రం జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో పాల్గొననున్నారు.
అందరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో పర్యావరణానికి మేలు చేసేందుకు మానవ మల వ్యర్థాలతో ఎరువు తయారీ కేంద్రానికి కేసీఆర్ ప్రభుత్వం హుస్నాబాద్లో శ్రీకారం చుట్టింది. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు అ�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వ పాలనలో పేద ప్రజలకు ఒరిగిందేమీ లేదని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. శుక్రవారం చిగురుమామిడి మండల కేంద్రంలో, సైదాపూర్ మండలకేంద్రంలోని పాతబస్టాండ్ వద్ద కాంగ్రె�
ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కేంద్రంతో సత్సంబంధాలు నెలకొల్పుతామని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నా రు. సిద్దిపేటలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్ర�
‘ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించాలి’ అని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం జహీరాబాద్ పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన 48గంటల్లోనే �
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. దీంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. బ్రహ్మోత్సవాల 10వ ఆదివారం 50వేల మంది భక్తులు వచ్చారు. ఉదయం నుంచే �