కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు.
వరంగల్పై ఇక తాను స్పెషల్ ఫోకస్ పెడతానని.. హైదరాబాద్తో పోటీపడేలా నగరాన్ని అభివృద్ధి చేయడంతో పాటు హెల్త్, ఎకో టూరిజం సిటీగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి తెలిపారు.
Watch Smuggling | మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తనయుడు హర్షారెడ్డి బ్రాండెడ్ వాచులకు స్మంగ్లింగ్ కేసులో గురువారం కీలక పరిణామం చోటు చేసుకున్నది. చెన్నైకి చెందిన కస్టమ్స్ అధికారులు హైదరాబాద్లోని మూడు ప్�
పీసీసీ అధినేత, సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలో అసలు సిసలైన కాంగ్రెస్ నాయకులకు పార్టీలో, ప్రభుత్వంలో ఏపాటి గౌరవం ఉందో మచ్చుకు ఈ ఉదంతం ఒకటి చాలు. రేవంత్రెడ్డి నాయకత్వంలో నిజమైన కాంగ్రెస్ నాయకులకు ఈ అవమానా
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్కు చెందిన సంజయ్ కుమార్ను ఆదివారం సీఎం రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని మీడియాకు అందించే బాధ్యతను మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి అప్పగిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించిన న�
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పులిలా ఉన్న జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పిల్లిలా మారిపోయారు. అలా ఎందుకయ్యారని ఆయనను మీడియా ప్రశ్నించగా.. ‘2021లో రాహుల్గాంధీ నా నుంచి మాట తీసుకున్నారు.
తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని, హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు అనువైనదిగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో �
తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని, హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు అనువైనదిగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో �
ధరణి పోర్టల్ను బలోపేతం చేయడంతోపాటు అందరికీ సులువుగా అర్థమయ్యేలా మార్పులు చేర్పులు చేపట్టబోతున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. శుక్రవారం ధరణి కమిటీ సభ్యులు సచివాలయంల�
‘మేము ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించాం. మాకు ఇండ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు లేవు. వాటిని మంజూరు చేయాలని కోరితే కూడా పట్టించుకంట లేరు.. ఇదేంది సారూ’ అని పలువురు మహిళలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి �
వరికి క్వింటాలుకు రూ. 500 బోనస్ అంటూ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ బోగస్ అని తేలిపోయింది. బోనస్ అందరికీ కాదని, సన్నవడ్లకు మాత్రమేనంటూ తాజాగా ప్రకటించి దొడ్డురకం వడ్లు పండించే రైతులకు ధోకా ఇచ్చింది.
ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదేనని రాష్ట్ర మంత్రిమండలి స్పష్టం చేసింది. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని ఆదేశించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనలను అనుసర�
స్వాతంత్య్ర సమరయోధుల కోటాలో తమకు ప్రభుత్వం కేటాయించిన భూమిని తిరిగి ఇప్పించాలని సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం బైరాన్పల్లికి చెందిన రైతు చల్లా మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు.