తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని, హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు అనువైనదిగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో �
తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని, హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు అనువైనదిగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో �
ధరణి పోర్టల్ను బలోపేతం చేయడంతోపాటు అందరికీ సులువుగా అర్థమయ్యేలా మార్పులు చేర్పులు చేపట్టబోతున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. శుక్రవారం ధరణి కమిటీ సభ్యులు సచివాలయంల�
‘మేము ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించాం. మాకు ఇండ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు లేవు. వాటిని మంజూరు చేయాలని కోరితే కూడా పట్టించుకంట లేరు.. ఇదేంది సారూ’ అని పలువురు మహిళలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి �
వరికి క్వింటాలుకు రూ. 500 బోనస్ అంటూ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ బోగస్ అని తేలిపోయింది. బోనస్ అందరికీ కాదని, సన్నవడ్లకు మాత్రమేనంటూ తాజాగా ప్రకటించి దొడ్డురకం వడ్లు పండించే రైతులకు ధోకా ఇచ్చింది.
ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదేనని రాష్ట్ర మంత్రిమండలి స్పష్టం చేసింది. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని ఆదేశించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనలను అనుసర�
స్వాతంత్య్ర సమరయోధుల కోటాలో తమకు ప్రభుత్వం కేటాయించిన భూమిని తిరిగి ఇప్పించాలని సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం బైరాన్పల్లికి చెందిన రైతు చల్లా మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఖరీదైన చేతి గడియారాల అక్రమ రవాణా కేసులో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కొడుకు పొంగులేటి హర్షరెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారులు నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది.
ఎంపీ టికెట్ల తుది జాబి తా ఖరారు కోసం టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఢిల్లీ వెళ్లడం బుధవారం నాటి పర్యటనతో కలిపి 12సార్లు కానున్నది.
ఎంపీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తున్నామంటున్నారు. ఆ గెలుపు గుర్రాలు పార్టీలో లేవని పక్క పార్టీల నుంచి తెస్తున్నారా? మరి పార్టీలో ఉన్నవారు ఏమైనా గుడ్డి గుర్రాల వలె కనిపిస్తున్నారా? ఈ ప్రశ్న,
రాబోయే సీజన్లో వ్యవసాయానికి నీళ్లు అందించడం కష్టమేనని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో నీటి కొరత ఉన్నదని, ప్రజలకు తాగునీరు అందించడానికే కష్టపడుతున్నామని చెప్�
Minister Ponguleti Srinivas Reddy | ధరణిపై( Dharani) త్వరలోనే శ్వేతపత్రం(White paper) విడుదల చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) అన్నారు.