తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన విధానాన్ని రూపొందిస్తున్నట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. ప్రభుత్వ భూముల పరిరక్షణతోపాటు అభివృద్ధి, స�
Congress | ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కు రాజకీయాలు జరిపాయన్న బలం చేకూర్చేలా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీ వల్ల
ప్రజలకు సంక్షేమ పథకాలను సమర్థంగా అందించేందుకు, రెవెన్యూ సేవలను నిరంతరంగా కొనసాగించేందుకు, ప్రభుత్వ భూములు కాపాడేందుకు గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయాలని ట్రెసా ప్రతినిధులు రెవెన్యూశాఖ
రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను గ్రామీణ స్థాయి నుంచి పటిష్టం చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో ఒక రెవెన్యూ ఉద్యోగి ఉండేలా చూస్తామని పేర్కొ�
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తామని, ప్రజాభీష్టం మేరకే పాలన ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగ�
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు.. ఎమ్మెల్యేలతో సమానంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై నిర్వహించే సమీక్షల్లో ఎమ్మెల్యేలతో పాటు వారు కూడా దర్జాగా పాల్గొంటున్నారు.
Minister Srinivas Reddy | కాళోజీ కళాక్షేత్రం పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హనుమకొండ బాలసముద్రంలో నిర్మిస్తున్న కాళోజీ కళాక్షేత్రాన్ని మంత్రి కొండ సురేఖతో �
ఆరు గ్యారెంటీల అమలు, లబ్ధిదారుల ఎంపిక కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క నేతృత్వంలో క్యాబినెట్ సబ్కమిటీ వేసినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ప్రజాపాలనలో భాగంగా అందిన దరఖాస్�
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఆమోదించామని, దాంతోనే తమ ప్రభుత్వ చిత్తశుద్ధి కనిపిస్తున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రొటోకాల్ రగడ రగులుకుంది. ప్రజా పాలన కార్యక్రమంతోపాటు ఇటీవల హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నిర్వహించిన సమావేశ�
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్మెట్కు గురువారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రానున్నారు. ఇక్కడి నిర్వహించే ప్రజా పాలన కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించను�