అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) దూసుకుపోతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ (CM KCR) సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రతిరోజూ నాలుగు సభల్లో పాల్గొంటూ బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్
తొమ్మిదిన్నరేండ్లలో అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా చేసుకొని రాష్ర్టాన్ని ప్రగతిపథంలోకి తీసుకువెళ్లామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు.
KTR | తెలంగాణలో మరోసారి అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్సేనని, కాంగ్రెస్ గాలి అంతా సోషల్ మీడియాలోనే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు.
బలమైన నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే హైదరాబాద్లో అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. అభివృద్ధే కులం, సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన ప్రభుత్వం తమదని చెప్ప
Telangana | ‘ప్రజల మనసు గెలిచి తీరాల్సిందే.. మూడోసారీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.. కేసీఆర్ను మూడోసారీ ముఖ్యమంత్రిగా చూడాల్సిందే.. ఇదీ బీఆర్ఎస్ శ్రేణుల్లో రగిలిన ఉద్యమస్ఫూర్తి. ఈ హ్యాట్రిక్ మంత�
పొన్నం ప్రభాకర్ సొంత నియోజకవర్గం కరీంనగర్ అని, అక్కడ చెల్లని రూపాయిలా మారిన ఆయన, హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎలా చెలుతాడు? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్�
KTR | ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జాబ్ క్యాలెండర్పై దృష్టి పెడుతామని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో బీఆర్ఎస్�
Minister KTR | డబ్బు ఉన్నదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అహంకారం. వచ్చే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(Minister KTR) అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు బ�
తెలంగాణకు ఎకనామిక్ ఇంజిన్ లాంటి హైదరాబాద్ను కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే ఆ పార్టీ నాయకులు గల్లీలను వదిల
ఎక్కడెక్కడైతే యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు, అత్యున్నత విలుకాడైన అర్జునుడు ఉంటారో అక్కడ సకల ఐశ్వర్యం, సర్వ విజయం, సకల సమృద్ధి, ధర్మం ఉంటాయని భగవద్గీత చెప్పింది. తెలంగాణ ఎన్నికల కురుక్షేత్రంలో అభినవ కృష్ణార�
మీ అందరి దయతో సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలిపిస్తే సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో మంత్రిని అయ్యా. తొమ్మిదిన్నరేండ్లలో సిరిసిల్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నంబర్వన్గా నిలబెట్టిన’ అని సిరిసిల్ల బీఆర్ఎస
ఈ ఎన్నికలు దుబ్బాకకు ఎంతో కీలకమైనవని, ఈసారి ఇక్కడ తప్పకుండా గులాబీజెండా ఎగరాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. దౌల్తాబాద్లో మంగళవ
కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ చీకటి రోజులే వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు ప్రజలను హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో పొరపాటు చేస్తే మళ్లీ 50 ఏండ్లు వెనక్కి పోతామని, 1956లో చేసిన తప�
కాంగ్రెస్ పార్టీ యమ డేంజర్ అని ఆ పార్టీ నేతలతో ప్రజలకు పెద్ద ప్రమాదం పొంచి ఉన్నదని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలను అప్రమత్తం చేశారు.