ఉవ్వెత్తున ఎగసిన అభిమానంతో గులాబీ సైన్యం ప్రవాహంలా కదిలింది. మెడలో గులాబీ రంగు కండువా.. చేతిలో బీఆర్ఎస్ జెండాతో బీఆర్ఎస్ శ్రేణులు తమ అభిమాన యువ నేతను చూసేందుకు పనులన్నీ వదిలి కేరింతలు కొడుతూ బైలెల్ల
‘భద్రాచలంపై ముఖ్యమంత్రి కేసీఆర్కు అపారమైన ప్రేమ, సీతారాములపై భక్తి ఉన్నాయి. దీంతోనే కొత్తగూడెం జిల్లాకు భద్రాద్రిగా నామకరణం చేశారు. మా పార్టీ మళ్లీ అధికారంలోకి రాగానే యాదాద్రి తరహాలో భద్రాద్రి ఆలయాన్
కాంగ్రెస్ హస్తం.. దారిద్రానికి నేస్తమని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆ పార్టీ మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. 2014 తర్వాత తెలంగాణలో స�
సింగరేణి బతకాలంటే బీఆర్ఎస్ గెలవాలని, కార్మికులు ఉద్యమస్ఫూర్తిని చాటి బీఆర్ఎస్ను గెలిపించుకోవాలని పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఉద్యమనేత, సీఎం కేసీఆర్ తెలంగాణ గొంతుక అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం ఇల్లెందు పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్థి హరిప్రి�
భద్రాచలంపై ముఖ్యమంత్రి కేసీఆర్కు అపారమైన ప్రేమ, సీతారాములపై భక్తి ఉందని, ఈ కారణంతోనే కొత్తగూడెం జిల్లాకు భద్రాద్రిగా నామకరణం చేశారని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అన్నార�
ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. మహిళలకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని, అందుకే రాష్ట్రానికి చెందిన విద్యార్థినులు ఐఐటీల్లో సీట్లు సాధిస్తున్నారని �
“తొమ్మిదన్నరేండ్లలో కులం కొట్లాట లేదు.. మతం పంచాయితీ లేదు.. ఒక్క రోజూ కర్ఫ్యూ లేదు.. మతసామరస్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మహానగరం ప్రశాంతంగా ఉంది. మన నగరాన్ని.. మన నాయకుడిని కాపాడుకుందాం..” అని బీఆర�
ఓటు అంటే మూడొద్దుల పండుగ కాదు.. ఐదేండ్ల మన భవిష్యత్తు. ప్రలోభాలకు లొంగి, మభ్యపెట్టే హామీలను నమ్మితే మోసపోతాం. కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ గోసపడుతాం.. అదే బీఆర్ఎస్కు వేస్తే బాగు పడతామని ఆర్థిక శాఖ మంత్రి హ�
కామారెడ్డి నుంచి పోటీచేస్తున్న కేసీఆర్తో ఈ ప్రాంతానికి నిధుల వరద వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ముఖ్యమంత్రే మీ ఎమ్మెల్యే అయితే అభివృద్ధికి కొదువ లేదంట�
ఐదు గ్రామాలు.. 17 తండాలు.. 7,310 ఎకరాలకు సాగునీరందించే మార్కండేయ రిజర్వాయర్ పనులు ఎట్టకేలకు పూర్తయ్యయి. రెండు పంపు పనులు పూర్తి కాగా, ఒక పంపును శుక్రవారం రాత్రి ఎస్ఈ ఏఎస్ఎన్ రెడ్డి, ఏఈ శివరాంలు డ్రైరన్ చేశ�
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఉదయం 11 గంటలకు భద్రాచలం చేర�
అర్హులైన వారందరూ ఈ నెల 30న ఓటు హక్కు వినియోగించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు విజ్ఞప్తి చేశారు. శనివారం (ట్విట్టర్) ఎక్స్లో ఓటు హక్కు వినియోగంపై స్పందిస్తూ.. పట్టణాల�
KTR | బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నందు బిలాల్ను అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే గోషామహల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. నియోజవర్గం పరిధిలో కేటీఆర్ రోడ్