ఆర్థిక రంగంలో తెలంగాణ సాధించిన అద్భుత ప్రగతి మరోసారి దేశం ముందు సాక్షాత్కారమైంది. రాష్ర్టాల ప్రగతికి ప్రధాన ప్రామాణికాలైన జీఎస్డీపీ, తలసరి ఆదాయం లో తెలంగాణకు తిరుగులేదని తాజాగా మరో సారి రుజువైంది.
Minister KTR | కరెంట్ గురించి మాట్లాడటానికి కాంగ్రెస్(Congress) వాళ్లకు సిగ్గు, శరం, ఇజ్జత్ ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(Minister KTR) ఆ పార్టీ నేతల తీరుపై ఫైర్ అయ్యారు. మంగళవారం ఎన్నికల ప్రచారంల�
Minister KTR | వచ్చే ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి(Kotha Prabhakar reddy) విజయం సాధిస్తారని, రఘునందన్ రావు ఓటమి ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(Minister KTR) అన్నారు. దుబ్బాక నియోజకవర్గ�
Minister KTR | ప్రజలు ఒకసారి ఆలోచించాలి. 2014 జూన్ 2కు ముందు, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో గుర్తు తెచ్చుకోవాలి. నాడు పల్లెటూరులో ఎవరైనా చనిపోతే సబ్స్టేషన్కు ఫోన్ చేసి 20 నిమిషాలు కరెంట్ ఇయ్యమని బతిమాలాడాల్సిన పరిస�
బీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచిన తొలి ఏడాది నుంచే టీఎస్పీఎస్సీలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది చేసిన ఇబ్బందుల వల�
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు త్వరలో మంచి రోజులు రావడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు భరోసా ఇచ్చారు.
సమర్థ నాయకుడికి, అసమర్థ నాయకుడికి మధ్య తేడా ఇదే. యువతకు ఉపాధి కల్పనకు సంబంధించి ప్రశ్న ఎదురైనప్పుడు ఇద్దరు నేతలు స్పందించిన తీరులో స్పష్టంగా వ్యత్యాసం తెలుస్తున్నది.
తొమ్మిదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, పార్లమెంటరీ వ్యవస్థ పరి ణతి గురించి పదేపదే చెప్పటం ప్రస్తుత పరిస్థితిలో అనివార్యం.
మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతోనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు, పట్టణానికి మహర్దశ వచ్చిందని, నాడు ఉరిసిల్లగా ఉన్న సిరిసిల్ల నేడు సిరుల ఖిల్లాగా వర్ధిల్లుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయ�
తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క గొంతుక సీఎం కేసీఆర్. ఆయన సారథ్యంలోనే తెలంగాణ సిద్ధించింది. ఆయన పాలనలోనే అద్భుత ప్రగతి సాధించింది. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్కు 11 సార్లు అవకాశం ఇస్తే ప్రజలకు ఏమీ చేయలేకపోయింది.
మహిళల కోసం ఓ సమగ్ర మ్యానిఫెస్టోను రూపొందించి, వచ్చే ఐదేండ్లలో దానిని అమలు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. మహిళలు తమ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు త్వరలో ప్రత్యేక టోల్�
ఐటీ, పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ భద్రాచలం రోడ్ షో విజయవంతమైంది. షెడ్యూల్ కంటే రెండు గంటలు ఆలస్యంగా రోడ్షో ప్రారంభమైనప్పటికీ చర్ల, దుమ్ముగూడెం ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఎంతో ఓపికతో ఎదురుచూశారు.
ఇల్లెందు పట్టణం ఆదివారం జనంద్రాన్ని తలపించింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇల్లెందులో రోడ్ షో నిర్వహించారు.