‘మధిర నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. నిత్యం అందుబాటులో ఉండే నాయకుడే కావాలంటున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైనా ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు జడ్పీ చైర్మన్ పదవిని అందించారు. ఆ హోదాలో�
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెట్టుబడులు ఆగిపోతాయని, అస్థిరపాలన మొదలవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. తొమ్మిదిన్నరేండ్లలో 10 లక్షల ఐటీ ఉద్యోగాలు వచ్చాయని, రియల్
తెలంగాణ ఉద్యమంలో వందల మంది బలిదానాలకు కాంగ్రెస్ పార్టీదే బాధ్యత అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ‘తెలంగాణ ఉద్యమ సమయంలో చోటుచేసుకున్న ఆత్మహత్యలకు సారీ’ అని చిదంబరం చేసిన
ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలంగాణ కంటే ఎక్కువ ఖాళీలను భర్తీ చేసిన రాష్ట్రాన్ని చూపించగలరా? అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు.
వివిధ స్థాయి రాజకీయ నేతలతోపాటు పారిశ్రామికవేత్తలు, కుటీర పరిశ్రమల నిర్వాహకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, బిల్డర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు క్యూకడుతున్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్కు గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు దండెం రాంరెడ్డి గురువారం రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్ధి, ఎమ్మెల్యే దానం నాగేందర్కు మద్దతుగా నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుక్రవారం నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొననున్నారు.
శాసనసభ ఎన్నికల ప్రచారంలో భా గంగా శుక్రవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ క�
KTR | హైదరాబాద్ అభివృద్ధి చెన్నై నుంచి రజినీకాంత్కు అర్థమైంది.. కానీ ఇక్కడున్న ప్రతిపక్ష గజినీలకు అర్థమైతలేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కూకట్పల్లి ని�
KTR | తెలంగాణతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్న లక్షలాది మంది బిడ్డలకు ఒక కల్పతరువు లాగా, అన్నంపెట్టే అమ్మ లాగా హైదరాబాద్ ఇవాళ అందర్నీ అక్కున చేర్చుకుందని బీఆర్
Minister KTR | పనిచేసే నాయకున్ని ప్రోత్సహించడం ప్రజల బాధ్యత అని.. ప్రజా సమస్యల కోసం పాటు పడుతున్న చేవెళ్ల బీర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య (MLA Kale Yadaiah)ను గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(Mi
KTR | ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దు.. ఆలోచించి ఓటేయాలి అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచించారు. కరెంట్ కావాల్నా..? కాంగ్రెస్ కావాల్నా..? ప్రజలు ఆలోచించుకోవాలని కేటీఆర్ సూచి
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ దూసుకుపోతున్నది. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా అగ్రనేతలు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ (Minister KTR) విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
నిజామాబాద్ నగరంలో బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు జనం పోటెత్తింది. గులాబీ కండువాలు వేసుకొని వేలాదిగా జనం తరలివచ్చారు. జననేత, అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ను చూసేందుకు వచ్చిన ప్రజలు, బీఆర్ఎస్�