కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రైల్వేలకు నిధులు కేటాయింపు విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. గురువారం కొమురవెల్లి మల్లికార్జున స్వామిని మధ
సిద్దిపేట జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మధ్యప్రదేశ్ సీఎం మోహన్యాదవ్ గురువారం పర్యటించనున్నారు. కొమురవెల్లి మల్లికార్జునస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మల్లన్న క్షేత్రాన�
చారిత్రక వేయిస్తంభాల ఆలయ కల్యాణ మండపాన్ని వైభవంగా నిర్మిస్తున్నామని ఈ నెల చివరి వారంలో ప్రారంభిస్తామని కేంద్ర పర్యాటక పురావస్తు శాఖ మంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన ఆలయాన్ని,
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ లబ్ధి కోసమే సీఎం రేవంత్రెడ్డి మేడిగడ్డకు వెళ్లి రాజకీయం చేస్తున్నారని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి విమర్శించారు. మంగళవారం వరంగల్�
నల్లగొండ పట్టణంలోని పాతబస్తీ హనుమాన్ నగర్లో ఆదివారం అభయాంజనేయ స్వామి 18 అడుగుల ఏకశిల విగ్రహ ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది. వేద మంత్రోచ్ఛారణలు, వేలాది మంది జయజయధ్వానాల మధ్య వేడుకను వైభవంగా నిర్వహిం�
మాజీ మంత్రి, సినీ నటుడు బాబుమోహన్ బీజేపీకి గుడ్బై చెప్పారు. రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠానానికి పంపుతున్నట్టు వెల్లడించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఆందోల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోట�
కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి అధికారులను కోరారు. హరి త ప్లాజా హోటల్లో జిల్లా అభివృద్ధి సమన్వ య, పర్యవేక్షణ సమితి (దిశా) సమావేశంలో కేంద్ర మం
భారతమాల ఫేజ్-1 కింద కేంద్రం నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) భూసేకరణ వ్యయంలో 50% నిధులను భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు జమ చేయాలని సీఎం రేవంత్రెడ్డిని బీజేపీ రాష్ట్
Minister Kishan reddy | తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఒత్తిడి పెంచుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు.
రంగారెడ్డి-పాలమూ రు ఎత్తిపోతల పథకం ద్వారా ప్రతి ఎకరానికీ సాగునీటితోపాటు తాగునీటిని కూడా అందిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు.
రంగారెడ్డి- పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరుతో పాటు తాగునీరు అందించడానికి కృషి చేస్తానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
సమాజాన్ని కుల, మతాలవారీగా చీల్చి ప్రజల మధ్య ఉద్రిక్తలు, వైషమ్యాలు రెచ్చగొట్టే దౌర్భాగ్యపు రాజకీయాలకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పాల్పడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పరిశ్రమల శాఖ మంత్రి �